జాతీయం

పేదల కోసం జనఔషధీ ప్రధాని మోదీ

దిల్లీ 07 మార్చి (జనంసాక్షి): దేశవ్యాప్తంగా 10వేల జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేయడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. ఈ కేంద్రాల ద్వారా పేద, …

రేషన్‌ కార్డు ఉన్న ప్రతి గృహిణికి వెయ్యి రూపాయలు

డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ చెన్నై07 మార్చి (జనం సాక్షి):  డీఎంకే అధికారం లోకి వస్తే రేషన్‌కార్డు ఉన్న ప్రతి గృహిణికి నెలకు రూ.1000 ఇస్తామని ఆ పార్టీ …

విప్లవ కవి వరవరరావు విడుదల

విప్లవ కవి వరవరరావు ఎట్టకేలకు శనివారం రాత్రి 11 గంటల 45 నిమిషాలకు నానావతి ఆస్పత్రి నుంచి విడుదలయ్యారు. విడుదలైన వెంటనే చిరునవ్వులు చిందిస్తూ పిడికిలి పైకెత్తారు. …

ఢిల్లీ పాఠశాలలకు స్పెషల్‌ బోర్డ్‌:అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం

దిల్లీ మార్చి 6 (జనం సాక్షి):  స్కూళ్ల విష యంలో అరవింద్‌ కేజ్రీ వాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో ఉన్న పాఠశాలలన్నిం టినీ ఒకే …

జైశివ సరికొత్త నినాదం

జై శ్రీ రామ్‌కు దీదీ కౌంటర్‌ భాజపా అవుట్‌ సైడర్‌ పార్టీ తృణముల్‌ ఇంటి పార్టీ బెంగాల్‌ బిడ్డే ముఖ్యమంత్రి కావాలి మమతా కొత్త ఎత్తులు న్యూఢిల్లీ, …

దలైలామా సైతం వ్యాక్సిన్‌ వేయించుకున్నారు

సిమ్లా, మార్చి 6 (జనంసాక్షి): దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.90 కోట్ల మంది కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ వేసుకున్నారు. శుక్రవారం ఒక్క రోజు సుమారు 10.34 లక్షల …

శీతాకాలం కాబట్టే పెట్రోల్‌ ధరలు పెరిగాయి

– పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 26(జనంసాక్షి):దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయ్‌. కొన్ని రాష్ట్రాల్లో చమురు ధరలు సెంచరీ కొట్టేశాయి. దీంతో వినియోగదారులు …

బండారు దత్తాత్రేయకు అవమానం

– నేట్టేసిన విపక్ష ఎమ్మెల్యేలు సిమ్లా,ఫిబ్రవరి 26(జనంసాక్షి):హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో అనుచిత ఘటన చోటుచేసుకుంది. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తన ప్రసంగం ముగించుకుని …

8విడతల ఎన్నికలా..?

– అమిత్‌షా,మోదీ నిర్ణయించారా – దీదీ ఫైర్‌ కోల్‌కతా,ఫిబ్రవరి 26(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్‌లో 8 దశల్లో ఎన్నికలు నిర్వహించడాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి …

భారత్‌ బంద్‌ విజయవంతం

– స్తంభించిన రవాణా – ఎక్కడిక్కడ నిలిచిపోయిన లారీలు – ఆటోలకు తాళ్లు కట్టి లాగి నిరసన తెలిపిన శశిథరూర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 26(జనంసాక్షి): దేశంలో ఇంధన ధరల …