జాతీయం

 సైనిక నియామకాల కేసు సీబీఐకి అప్పగింత

న్యూఢిల్లీ 14 మార్చి (జనంసాక్షి) : సైనిక నియామకాల్లో అవకతవక లపై దర్యాప్తును సీబీఐకి అప్పగించ నున్నట్లు సైన్యం వెల్లడిం చింది. పంజాబ్‌లోని కపూర్తలా జిల్లాలోని ఓ …

మమత పై దాడికి నిరసనగా యశ్వంత్‌ సిన్హా రాజీనామా

తృణముల్‌ లో చేరిక భాజపా తీరుపై మండిపడ్డారు కోల్‌కతా,మార్చి13 (ఆర్‌ఎన్‌ఎ): పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తున్న వేళ అక్కడ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర మాజీ …

 ప్రపంచమంతా కరోనా పాండమిక్‌

వాయువేగంతో అదాని ఆస్తులెలా పెరిగాయి ఇది మహా కుంభకోణం ఆర్థిక విశ్లేషకుల అనుమానం న్యూఢిల్లీ,మార్చి13(ఆర్‌ఎన్‌ఎ): కరోనా కాలంలో కూడా అదానీ ఆస్తులు భారీగా పెరగడం దేశంలో ప్రతి …

భాజపాను ఓడించండి

బెంగాల్లో రైతు నేతల ప్రచారం ఐదు రాష్ట్రాల్లో పర్యటిస్తానీ తికాయత్‌ కోల్‌కతా,మార్చి13 (ఆర్‌ఎన్‌ఎ): ఐదు రాష్ట్రాల్లో  బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని  భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) …

డీఎంకే వరాల జల్లు

జయలలిత మృతిపై విచారణ జరిపిస్తాం మేనిఫెస్టో విడుదల చేసిన స్టాలిన్‌ చెన్నై,మార్చి13(ఆర్‌ఎన్‌ఎ): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా ప్రతిపక్ష డిఎంకె శనివారం ఎన్నికల …

బెంగాల్‌ బరిలో జెఎన్‌యు అధ్యక్షురాలు ఆయుషి ఘోష్‌

కోల్‌కతా11 మార్చి (జనంసాక్షి) :  మరో విద్యార్థి నాయకురాలు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్‌ పశ్చిమ బెంగాల్‌ …

మసకబారుతున్న భాజపా ప్రతిష్ట

మోదీ ప్రజావ్యతిరేక విధానాలను ఎఫెక్ట్‌ రాష్ట్రంలో పడిపోయిన బీజేపీ గ్రాఫ్‌ ముంబయి 11 మార్చి (జనంసాక్షి) : మహారాష్ట్రలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దాంతో దాని …

వీల్‌ చైర్‌ పై ప్రచారం చేస్తా దీదీ

మమత కాలికి బలమైన గాయాలు 48గంటల పర్యవేక్షణ అవసరం వైద్యులు కోల్‌కతా 11 మార్చి (జనంసాక్షి) :  కాలి గాయంతో ఆసుపత్రిలో చేరిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, …

నాగపూర్‌ లో మళ్లీ లాక్‌ డౌన్‌

మహారాష్ట్రలో కరోనా మహా ముప్పు రోజులుగా 10వేలకు పైగా నమోదవుతున్నాయి. బుధవారం ఆ సంఖ్య 13,659కి చేరింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ప్రధాన …

వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్లపై మోదీ ఫోటో కట్‌

దిల్లీ 11 మార్చి (జనంసాక్షి) : ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రా లు, కేంద్రపాలిత ప్రాంతంలో ఇక కొవిడ్‌ టీకా ధ్రువీకరణ పత్రంపై ప్రధాని మోదీ చిత్రం …