దిల్లీ,ఫిబ్రవరి 3(జనంసాక్షి): రైతుల ఆందోళనపై తప్పుడు సమాచారం చేరవేస్తున్న ఖాతాలను ట్విటర్ పునరుద్ధరించడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ట్విటర్కు నోటీసులు జారీ …
– రివార్డు ప్రకటించిన దిల్లీ పోలీసులు దిల్లీ,ఫిబ్రవరి 3(జనంసాక్షి): పంజాబీ నటుడు దీప్ సిద్ధూ, మరో ముగ్గురి గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.లక్ష రివార్డు ఇవ్వనున్నట్లు …
న్యూఢిల్లీ, జనవరి 30 (జనంసాక్షి): ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు సరిహద్దుల్లో తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. పోలీసులు బోర్డర్ …
పార్లమెంటులో చర్చకు అనుమతించండి అఖిలపక్షం డిమాండ్ న్యూఢిల్లీ,జనవరి30 (జనంసాక్షి): రైతులతో మరోసారి చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. పార్లమెంట్ …
దిల్లీ జనవరి 30 (జనంసాక్షి): గత కొన్ని రోజులుగా చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు ఇస్తున్న బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప …
ట్రాక్టర్ పరేడ్ ను శాంతియుతంగా నిర్వహిస్తామని హావిూ ఇచ్చిన రైతుసంఘాలు గణతంత్ర దినోత్సవం రోజు ట్రాక్టర్ పరేడ్ కు అనుమంతించిన ఢిల్లీ పోలీసులు ఉద్యమాన్ని విచ్చిన్నం చేసేందుకు …
ఢిల్లీ జనవరి 26 (జనంసాక్షి): తెలం గాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని గవర్నర్ తమిళసై అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా వర్ధిల్లుతున్న దేశ చరిత్రలో …