జాతీయం

రైతుల లాంగ్‌మార్చ్‌

– వందకిలోమీటర్ల ట్రాక్టర్ల ర్యాలీ – పోలీసుల అనుమతి దిల్లీ,జనవరి 23(జనంసాక్షి):వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని దిల్లీలో నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్‌ …

నల్ల చట్టాల రద్దు మినహా ప్రత్యామ్నాయం లేదు

– చర్చలే జరగలేదు:రైతుసంఘాలు – అసంపూర్తిగా ముగిసాయి:సర్కారు దిల్లీ,జనవరి 22(జనంసాక్షి): వ్యవసాయ చట్టాలపై రైతులతో కేంద్రం చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిశాయి. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రమంత్రులు …

గొగొయ్‌కు జడ్‌ ప్లస్‌ భద్రత

దిల్లీ,జనవరి 22(జనంసాక్షి): సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు రంజన్‌ గొగొయ్‌కి కేంద్ర ప్రభుత్వం జెడ్‌ ప్లస్‌ వీఐపీ భద్రతను కల్పించింది. దీంతో ఆయనకు సీఆర్‌పీఎఫ్‌ …

శశికళ సీరియస్‌

– విషమంగా ఆరోగ్యం బెంగళూరు,జనవరి 22(జనంసాక్షి): శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నునొప్పితో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చేరిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఆరోగ్యం …

అర్నబ్‌ తో జాతీయ భద్రతకు ముప్పు

అరెస్టుకు రంగం సిద్ధం ముంబయి జనవరి 21 (జనం సాక్షి): టీఆర్పీ కుంభకోణం కేసులో ఇటీవల లీకైన రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నబ్‌ గోస్వామి,మాజీ …

ఎట్టకేలకు.. టీకా వేయించుకునేందుకు మోదీ ముందుకు

దిల్లీ జనవరి 21 (జనం సాక్షి): రెండో దశ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా వేయించుకోనున్నారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రులు కూడా …

సీరమ్‌ ఇనిస్టిట్యూట్లో లో అగ్నిప్రమాదం

ఐదుగురు మృతి టీకా తయారీకి డోకా లేదు పుణె  జనవరి 21 (జనం సాక్షి): ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (సీఐఐ)కు చెందిన …

వెనకడుగు ముచ్చటే లేదు

సాగు చట్టాల రద్దు చేసే వరకు కదిలేది లేదు సర్కార్‌ మెట్టు దిగిన నమ్మని రైతులు ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించి తీరుతాం రైతు సంఘాలు దిల్లీ  జనవరి …

నీతిఆయోగ్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ ర్యాంకుల విడుదల

తెలంగాణ 4 ఏపీ ఏడో స్థానం దిల్లీ జనవరి 20 (జనంసాక్షి): దేశ ప్రగతిలో నూతన ఆవిష్కరణల పాత్రను తెలిపే ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ -2020ని నీతి ఆయోగ్‌ …

సర్కారు మెడలు వంచిన అన్నదాతలు

ఎట్టకేలకు దిగివచ్చినా ప్రభుత్వం ఏడాదిన్నర పాటు చట్టాల నిలుపుదలకు అంగీకారం దిల్లీ  జనవరి 20 (జనంసాక్షి): మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది..! …