జాతీయం

క్షీణిస్తున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం

 న్యుఢిల్లీ జ‌నంసాక్షి   భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం అంతకంతకు క్షీణిస్తోంది. ఆయనకు లంగ్స్‌ ఇన్‌ఫెక్షన్‌ కు చికిత్స అందిస్తున్నామంటూ తాజాగా హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ …

కరోనాకు మరో ఎమ్మెల్యే బలి

టిఎంసి ఎమ్మెల్యే తమోనాష్‌ ఘోష్‌ మరణం కోల్‌కతా,జూన్‌24(జ‌నంసాక్షి ): కరోనావైరస్‌ బారిన పడి మరో ఎమ్మెల్యే మృతి చెందాడు. తన పుట్టినరోజు నాడే ప్రాణాు కోల్పోయిన తమిళనాడు …

కరోనిల్‌ ప్రచార,వాడకంపై నిషేధం

తమ అనుమతి లేదన్న ఆయుష్‌ శాఖ అన్ని వివరాు సమర్పించాన్న పతంజలి సంస్థ న్యూఢల్లీి,జూన్‌24(జ‌నంసాక్షి): యోగా గురువు రాందేవ్‌బాబ నేతృత్వంలో ’కోరోనిల్‌’ పేరుతో పతంజలి సంస్థ కరోనా …

నేపాల్‌ భూభాగాను ఆక్రమించిన చైనా

డ్రాగన్‌ తీరుతో సంకటంలో నేపాల్‌ ప్రభుత్వం న్యూఢల్లీి,జూన్‌24(జ‌నంసాక్షి): నేపాల్‌లో సుమారు పది ప్రాంతాను చైనా ఆక్రమించినట్లు తొస్తోంది. దీనికి సంబంధించిన కథనాన్ని ఓ న్యూస్‌ ఏజెన్సీ రాసింది. …

ఆ రాజవంశమూ విపక్షం ఎలా అవుతుంది

రాహుల్‌ వంశం అంటూ నడ్డా విసుర్లు న్యూఢల్లీి,జూన్‌24(జ‌నంసాక్షి): ప్రజు తిరస్కరించిన నెహ్రూ వంశం భారత రాజకీయాల్లో ప్రతిపక్షంగా మనలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. …

గాంధీ సూక్తిని మరచిన భారతీయ బ్యాంకులు

ఖాతాదారుకు దూరమవుతున్న తీరు ఆందోళనకరం లావాదేవీపై వాతలు‌ పెట్టడమే ల‌క్ష్యంగా పను న్యూఢల్లీి,జూన్‌24(జ‌నంసాక్షి): మనవద్దకు వచ్చే ఖాతాదారుడే మన దేవుడు అన్న మహాత్మాగాంధీ సిద్దాంతం నుంచి ఎప్పుడో …

రాష్ట్రాల‌ది కరెంట్‌ షాకు

కేంద్రానిది పెట్రో బాదుడు వరుసగా 16వరోజూ ఆగని ధర పెరుగుదల‌ న్యూఢల్లీి,జూన్‌24(జ‌నంసాక్షి): ఓవైపు.. కరోనా వైరస్‌ విజృంభనతో ప్రజు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందు ఎదుర్కొంటున్న వేళ …

దేశంలో ఆగని కరోనా ఉధృతి

రోజురోజుకూ పెరుగుతున్న కేసు ఆందోళనలో సామాన్య ప్రజానీకం న్యూఢల్లీి,జూన్‌24(జ‌నంసాక్షి): దేశంలో కరోనా సీన్‌ మారిపోయింది. అంచనాకు అందకుండా ప్రజల్లోకి దూసుకుని పోతోంది. అందనంత వేగంతో ఇప్పుడు మనచుట్టూ …

వలుస కూలీలకు స్వస్థలాల్లోనే పనులు

గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌ ద్వారా ఉపాధి 50కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢల్లీి,జూన్‌20(జ‌నంసాక్షి): వస కూలీ కోసం గరీబ్‌ కల్యాణ్‌ …

దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా

దేశవ్యాప్తంగా కొత్తగా 14,516 కేసు నమోదు నాలు గు లక్షలకు చేరువలో కేసు సంఖ్య న్యూఢల్లీి,జూన్‌20(జ‌నంసాక్షి): దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ తీవ్ర రూపం దాుస్తోంది. కొత్త కేసు …