జాతీయం

ఏపీ కోసం ప్రతి తెలుగు వ్యక్తి పోరాడుతాడు

– ట్వీట్టర్‌లో మంత్రి లోకేశ్‌ న్యూఢిల్లీ, జులై20(జ‌నం సాక్షి) : ఎన్డీయే ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో శుక్రవారం చర్చ జరుగుతోంది. తెదేపా …

కాంగ్రెస్‌ హావిూలు ఇస్తే.. 

మాపై అవిశ్వాసమా? – కాంగ్రెస్‌కు దగ్గరగా జరగడంతోనే తెదేపా సభ్యులు శాపగ్రస్తులయ్యారు – కాంగ్రెస్‌ది స్కాముల ప్రభుత్వం.. – భాజపాది  స్కీముల ప్రభుత్వం – పార్లమెంట్‌లో భాజపా …

ఏపీ సమస్యలపై గళమెత్తిన జగదేవ్‌

– 30నిమిషాలకుపైగా కేంద్ర ప్రభుత్వం తీరుపై ఎదురుదాడి – రెండు జాతీయ పార్టీలు కలిసి ఏపీకి అన్యాయం చేశాయంటూ ఆగ్రహం – విభజనతో 90శాతం జాతీయ సంస్థలు …

విశాఖ మెట్రో నిర్మాణం రేస్‌లో ఐదు సంస్థలు

– కేంద్ర మంత్రి హార్దీప్‌సింగ్‌పూరి న్యూఢిల్లీ, జులై20(జ‌నం సాక్షి) : విశాఖలో పీపీపీ విధానంలో మెట్రో రైల్‌ నిర్మాణం చేపట్టడానికి ఐదు సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం షార్ట్‌లిస్ట్‌ …

ఓటింగ్‌కు దూరంగా శివసేన

– బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా మేం ఓటు వేయదల్చుకోలేదు – తట్టస్థంగానే ఉంటామని పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌రావత్‌ వెల్లడి న్యూఢిల్లీ, జులై20(జ‌నం సాక్షి) : అవిశ్వాస …

మొండి బకాయిలపై బ్యాంకుల నిర్లక్ష్యం

ఖాతాదారులకు వదులుతున్న చమురు అన్ని బ్యాంకులదీ అదే దారి ముంబయి,జూలై20(జ‌నం సాక్షి): మొండి బాకీల భారం సామాన్యులపై భారీగా పడుతోంది. వాటి నష్టాన్ని పూడ్చుకోవడానికే అన్నట్లుగా బ్యంకులు …

మరింతగా పడిపోయిన రూపాయి విలువ

ముంబయి,జూలై19(మరింతగా పడిపోయిన రూపాయి విలువ): అంతర్జాతీయ, దేశీయ పరిణామాలు బలహీనంగా ఉన్న వేళ దేశీయ కరెన్సీ రూపాయి పతనమైంది. స్టాక్‌మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో క్షీణతకు గురైన రూపాయి …

అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు: శతృఘ్ను సిన్హా

న్యూఢిల్లీ,జూలై19(అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు: శతృఘ్ను సిన్హా): కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తరువాత నరేంద్రమోదీ సర్కార్‌ తొలిసారి అవిశ్వాసాన్ని ఎదుర్కొనబోతోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభలో శుక్రవారం నిర్వహించే …

కొత్త వంద రూపాయల నోటును విడుదల చేసిన ఆర్‌బిఐ

పాతవీ చెల్లుబాటవుతాయని ప్రకటన న్యూఢిల్లీ,జూలై19(కొత్త వంద రూపాయల నోటును విడుదల చేసిన ఆర్‌బిఐ): రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త వంద నోట్లను విడుదల చేసింది. మహాత్మాగాంధీ …

త్వరలో అందరికీ అందుబాటులో డ్రోన్‌ సేవలు!

– పౌరవిమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్‌ చౌబే న్యూఢిల్లీ, జులై19(జ‌నం సాక్షి) : ప్రస్తుతం నిషేధిత జాబతాలో ఉన్న డ్రోన్‌ సేవలు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. …