జాతీయం

ప్రేమజంటను నగ్నంగా ఊరేగించిన గ్రామస్థులు

రాజస్థాన్‌లో ఆలస్యంగా వెలుగు చూసిన దారుణం జైపూర్‌,జూలై7(జ‌నం సాక్షి): రాజస్థాన్‌లో మానవత్వానికి మచ్చతెచ్చే ఉదంతం వెలుగు చూసింది. ఓప్రేమజంటను నగ్నంగా ఊరేగించి పైశాచికానందం పొందారు. బిజెపి ఏలుబడిలో …

కాంగ్రెస్‌..ఓ బెయిల్‌ గాడీ

పేరున్న నేతలంతా బెయిల్‌పై తిరుగుతున్నారని వ్యాఖ్య రాజస్థాన్‌ పర్యటనలో ఎద్దేవా చేసిన ప్రధాని మోడీ జైపూర్‌,జూలై7(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోమారు తనదైన …

బీజేపీ నేత బ్రెయిన్‌ డెడ్‌.. 

– అవయవాలు దానం చేసిన కుటుంబం భోపాల్‌, జులై7(జ‌నం సాక్షి) : స్నేహితురాలిపై తన ‘ప్రేమను నిరూపించుకునేందుకు’ ఇటీవల తుపాకీతో కాల్చుకున్న బీజేపీ యువనేత బ్రెయిన్‌ డెడ్‌కు …

ఏడాదికి రెండు సార్లు నీట్‌, జేఈఈ..!

– ఈ ఏడాది నుంచే అమల్లోకి – కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడి న్యూఢిల్లీ, జులై7(జ‌నం సాక్షి): విద్యార్థుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం …

కశ్మీర్‌లో ఉద్రిక్తత

– భద్రతా బలగాలపై రాళ్లు రువ్విన ఆందోళన కారులు – అడ్డుకొనేందుకు కాల్పులు జరిపిన భద్రతా సిబ్బంది – ముగ్గురు పౌరులు మృతి, మరో పదిమందికి గాయాలు …

మహారాష్ట్రలో భారీ వర్షాలు

– నాగ్‌పూర్‌లో నీటమునిగిన ప్రైవేట్‌ పాఠశాల భవనం – చిన్నారులను పడవల ద్వారా బయటకు తీసుకొచ్చిన సహాయక సిబ్బంది – భారీ వర్షాలతో పలు రైళ్ల రాకపోకలకు …

జమ్మూ కశ్మీర్‌లో గవర్నర్‌ పాలనే కొనసాగిస్తాం

– బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు – బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ కాశ్మీర్‌, జులై7(జ‌నం సాక్షి) : పీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో …

స్వామికి ఎందుకంత ఇంట్రెస్ట్‌

సునంద కేసుపై థరూర్‌ లాయర్‌ ప్రశ్న న్యూఢిల్లీ,జూలై7(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్‌ ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టు ముందు హాజరయ్యారు. తన …

నేడు చివరి టీ ట్వంటీ

లండన్‌,జూలై7(జ‌నం సాక్షి): సిరీస్‌ ఫలితాన్ని తేల్చే ఆఖరి టీ20 మ్యాచ్‌ ఆదివారం జరగనుంది. ఇప్పటికే టీమిండియా, ఇంగ్లండ్‌ చెరో మ్యాచ్‌లో విజయం సాధించారు. దీంతో ఆదివారం మయాచ్‌ …

కొనసాగుతున్న అమర్‌నాథ్‌ యాత్ర

– శివలింగాన్ని దర్శించుకున్న 73వేల మంది యాత్రికులు అమర్‌నాథ్‌, జులై7(జ‌నం సాక్షి) : హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్‌ నాథ్‌ యాత్ర కొనసాగుతోంది. వేలాది మంది …