జాతీయం

52 కంపెనీలతో ఫేస్‌బుక్‌ సమాచారం

అధికారికంగా ప్రకటించిన ఫేస్‌బుక్‌ న్యూఢిల్లీ,జూలై2(జ‌నం సాక్షి ): ప్రపంచ వ్యాప్తంగా 52 కంపెనీలతో తమ ఖాతాదారుల సమాచారాన్ని పంచుకున్నట్లు ఫేస్‌ బుక్‌ ప్రకటించింది. వాటిలో కొన్ని చైనా …

రైల్వేల సామర్థ్యం ఇంకా పెరగాలి

సమయపాలన మెరుగు పడాలి బుల్లెట్‌ ట్రైన్‌ పేదలకు ఉపయుక్తం కాదు మెట్రోమ్యాన్‌ ఈ.శ్రీధరన్‌ సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ,జూలై2(జ‌నం సాక్షి ): భారతీయ రైల్వేలు మరింత పక్కాగా నడవాల్సి …

మూఢ విశ్వాసాలతోనే ఆత్మహత్య చేసుకున్నారా?

– 11మంది అనుమానాస్పద మృతిపై దర్యాప్తు వేగవంతంచేసిన పోలీసులు – ఆరుగురు ఉరివేసుకోవడం వల్లే మృతి – శరీరాలపై ఎలాంటి గాయాలు లేవని వెల్లడి – పోస్టుమార్టం …

ఇంగ్లండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధం

ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌, జులై2(జ‌నం సాక్షి ) : ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న టీమిండియా మంగళవారం నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న పర్యటనపై …

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబాయి, జులై2(జ‌నం సాక్షి ) : ప్రపంచ మార్కెట్లను వాణిజ్య భయాలు వొదలట్లేదు. ఈనెల 6 నుంచి చైనా వస్తువులపై అమెరికా వాణిజ్య ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. …

మంచి నీటి కోసం..

యూఏఈ భగీరథ ప్రయత్నం – అంటార్కిటికా నుంచి మంచుకొండలను లాగి నీటికొరతను తీర్చేలా చర్యలు దుబాయ్‌, జులై2(జ‌నం సాక్షి ) : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో తాగునీటి …

ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన.. 

స్పెయిన్‌ ఆటగాడు ఆండ్రెస్‌ – ఓటమిని తట్టుకోలేక అంతర్జాతీయ కెరిర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడి మాస్కో, జులై2(జ‌నం సాక్షి ) : ఏ ఆటలోనైనా గెలుపోటములు సహజం. …

కాంబ్లీ దంపతులపై కేసు నమోదు

ముంబయి,జూలై 2(జ‌నం సాక్షి ): ప్రముఖ మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ దంపతులపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను వేధించారంటూ బాలీవుడ్‌ గాయకుడు అంకిత్‌ …

దులేలో హత్య కేసులో 23మంది కస్టడీ

ముంబయి,జూలై 2(జ‌నం సాక్షి): మహారాష్ట్రలోని దులేలో జరిగిన ఐదుగురు వ్యక్తుల హత్య కేసులో సోమవారం పోలీసులు 23 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. సోలాపూర్‌లోని మంగళ్వేదే తెహసిలో ఖావ్‌ …

లోక్‌పాల్‌పై కేంద్రానికి సుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ,జూలై 2(జ‌నం సాక్షి ): లోక్‌పాల్‌ అంశంపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లోక్‌పాల్‌ను ఎప్పుడు నియమిస్తారో స్పష్టంగా తెలియజేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని సూచించింది. ఇందుకు …