జాతీయం

నెమలికి త్రివర్ణ పతాకంతో అంత్యక్రియలు

– ఢిల్లీ పోలీసుల తీరుపై నేటిజన్ల ఆగ్రహం – ఇది ప్రొటోకాల్‌ అంటున్న ఢిల్లీ పోలీసులు న్యూఢిల్లీ, మే8(జ‌నం సాక్షి) : దేశ రాజధాని ఢిల్లీ పోలీసులు …

రైల్వే టికెట్‌ బుకింగ్‌కు ఆధార్‌ తప్పనిసరి!

– అమలు యోచనలో రైల్వేశాఖ ముంబయి, మే8(జ‌నం సాక్షి) : రైలు టికెట్లు బుక్‌ చేస్తున్నారా..? అయితే విూ దగ్గర ఆధార్‌ కార్డు ఉండాల్సిందే.. ఎందుకంటే ఇకపై …

కాంగ్రెస్‌ అనూహ్య నిర్ణయం

– సీజే అభిశంసన పిటిషన్‌ వెనక్కి న్యూఢిల్లీ, మే8(జ‌నం సాక్షి) : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర అభిశంసన తీర్మానం అంశంపై అనూహ్య పరిణామాలు …

ధరలు తగ్గడంతో కూరగాయల రైతుల ఆందోళన

జైపూర్‌,మే8(జ‌నం సాక్షి): రాజస్థాన్‌లో కూరగాయల ధరలు బాగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా టమాటా దరలు బాగా పడిపోయాయి.  కిలో రూపాయి, రెండు రూపాయలకు అమ్మదామన్నా, …

బ్యాంకుల పుట్టి ముంచుతున్న మొండి బాకీలు

ఆర్‌బిఐ పాత్ర నామమాత్రంతో వసూళ్లకు అడ్డంకులు నిరర్థక ఆస్తుల సమస్యతో కుదేలవుతున్న వ్యవస్థ ముంబై,మే8(జ‌నం సాక్షి): మొండి బకాయిలు పేరుకుపోయిన దశలో పెద్దనోట్ల రద్దు బ్యాంకులకు కలసి …

రెండు రోజులు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

సన్నద్దం అవుతున్న నేతలు న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి): వేతనాల పెంపుపై పునర్విమర్శన కోరుతూ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన 10 లక్షలకు పైగా ఉద్యోగులు ఈ నెల చివరిలో …

ప్రొఫెసర్‌ను ఉరికించి కొట్టిన విద్యార్థినులు

సోషల్‌ విూడియాలో వైరల్‌ చండీఘడ్‌,మే7(జ‌నం సాక్షి): విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువు దారి తప్పాడు. కూతురు వయసున్న విద్యార్థినిలతో వెకిలి వేషాలు వేశాడు. అతడి టార్చర్‌ భరించలేని …

ఇపిఎఫ్‌ వడ్డీలో కోత

న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి):2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగ భవిష్య నిధి(పీఎఫ్‌)పై వడ్డీరేటుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సన్నద్ధమైంది. వడ్డీరేటు 8.55శాతంగా నిర్ణయించిన ఈపీఎఫ్‌వో ట్రస్టీల బోర్డు నిర్ణయానికి …

టెక్నాలజీని కూడా జీర్ణించుకోలేక పోతున్నారు: మోడీ

న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి): యావత్‌ ప్రపంచం టెక్నాలజీపై పట్టు సాధించేందుకు కృషి చేస్తుంటే? కొందరు మాత్రం టెక్నాలజీని తప్పుబట్టే పనిలో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలను ఉద్దేశించి …

పెట్రో ధరలపై రాహుల్‌ నిరసన

సైకిల్‌ తొక్కి ఎన్నికల్లో ప్రచారం బెంగుళూరు,మే7(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సోమవారం కర్ణాటకలోని కోలార్‌లో పర్యటించారు. వినూత్నరీతిలో ఎన్‌ఇనకల ప్రచారంలో పాల్గొన్నారు. దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న …