జాతీయం

నలుగురితో న్యాయమూర్తులతో సీజేఐ భేటీ

– 15నిమిషాల పాటు సాగిన చర్చలు న్యూఢిల్లీ, జనవరి18(జ‌నంసాక్షి) : సర్వోన్నత న్యాయస్థానంలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు నలుగురు అసమ్మత సీనియర్‌ న్యాయమూర్తులతో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) …

ప్రజారవాణా వాహనాల్లో.. జీపీఎస్‌ తప్పనిసరి

– ఏప్రిల్‌ 1లోగా ఏర్పాటు చేసుకోవాలని రవాణాశాఖ ఆదేశం – గడువుపై ఎలాంటి పొడగింపులు లేవంటున్న అధికారులు న్యూఢిల్లీ, జనవరి18(జ‌నంసాక్షి) : ప్రజా రవాణా వాహనాలైనా బస్సులు, …

విజయవంతంగా అగ్ని-5 క్షిపణి పరీక్ష 

– దృవీకరించిన రక్షణ శాఖ మంత్రి  నిర్మల సీతారామన్‌ న్యూఢిల్లీ, జనవరి18(జ‌నంసాక్షి) : అణు సామర్థ్యం గల ఖండాతర క్షిపణి అగ్ని-5ని భారత్‌ గురువారం ఉదయం ప్రయోగించింది. …

తమిళనాట మళ్లీ వేడిపుట్టిస్తున్న రాజకీయాలు

  చెన్నై,జనవరి18(జ‌నంసాక్షి): తమిళనాట రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కమలహాసన్‌ 21న పార్టీ ప్రకటిస్తానని అన్నారు. దినకరన్‌ పావులు కదుపుతున్నారు. రజనీ కాంత్‌ రెడీగా ఉన్నారు. జయలలిత మరణం …

అగ్ని-5 క్షిపణిని ప్రయోగించిన భారత్‌

న్యూఢిల్లీ: భారత్‌ గురువారం ఉదయం అణ్వాయుధ సామర్థ్యంగల అగ్ని-5 బాలిస్టిక్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ఐదువేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే సామర్థ్యం కలిగిన ఈ …

మూడు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఈసీ. త్రిపుర, నాగాల్యాండ్, మేఘాలయల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుపాలని నిర్ణయించింది. త్రిపురలో ఫిబ్రవరి 18న, నాగాలాండ్, మేఘాలయాల్లో …

జిఎస్టీతో మరింత కుదేలు కానున్న రియల్‌ రంగం

న్యూఢిల్లీ,జనవరి18(జ‌నంసాక్షి): రియల్‌ రంగాన్ని జిఎస్టీలోకి తీసుకుని వచ్చే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఇఇది అమల్లోకి వస్తే ఇక సామాన్యులకు ఇల్లు కొనుక్కునే భాగ్యం ఉండబోదు. ఇప్పటికే నగరాల్లో …

పద్మావత్‌ విషయంలో చిల్లర రగడ

విడుదలను అడ్డుకోవడంలో అర్థం లేదు న్యూఢిల్లీ,జనవరి18(జ‌నంసాక్షి): పద్మావత్‌గా మారిన పద్మావతి చిత్రం విడుదల అన్నది ఆయా రాష్టాల్ర దయాదాక్షిణ్యాలపై ఇప్పుడు ఆధారపడింది. దాదాపు బిజెపి పాలిత రాష్ట్‌ఆరల్లోనే …

బొగ్గు ధరలను పెంచిన కోల్‌ఇండియా

కోల్‌కతా, జనవరి9(జ‌నంసాక్షి ) : ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు గనుల సంస్థ, ప్రభుత్వ రంగ కోల్‌ ఇండియా వంటేతర బొగ్గు ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ …

భారత్‌ వైపే వరల్డ్‌ బ్యాంక్‌, ఐఎంఎఫ్‌ చూపు

– భారతీయులు ఎక్కడ ఉన్నా వారి సంతోషం కోసమే మేం పనిచేస్తున్నాం – ప్రస్తుతం దేశంలో ఆర్థిక ఏకీకరణ జరగాల్సిన అవసరం ఉంది – ఆ దిశగా …