జాతీయం

గోడను ఢీకొట్టిన మెట్రో రైలు 

న్యూదిల్లీ: దిల్లీలో డ్రైవర్‌ లేని మెట్రో రైలు ఒకటి ప్రమాదానికి గురైంది. ఇక్కడి కలిందికుంజ్‌ డిపో రైల్వేస్టేషన్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తుండగా …

హిమాచల్‌పై తేల్చని బిజెపి

న్యూఢిల్లీ,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో అక్కడ సిఎం అభ్యర్థి ఎవరన్నది తేలలేదు. సిఎం అభ్యర్థి ధుమాల్‌ ఓటమితో కొత్తగా …

సార్వత్రిక ఎన్నికలకు సిద్దంకండిసార్వత్రిక ఎన్నికలకు సిద్దంకండి

ఇందిర హయాం కన్నా బిజెపికే ఎక్కువ రాష్టాల్రు 2 సీట్లతో మొదలుపెట్టి  అజేయశక్తిగా  ఎదిగాం పార్లమెంటరీ పార్టీ భేటీలో మోడీ ఉద్విగ్న ప్రసంగం మోడీని చప్పట్లతో అభినందించిన …

బిజెపి పార్లమెంటరీ భేటీలో మంత్రికి అస్వస్థత

హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు న్యూఢిల్లీ,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): బుధవారం ఉదయం ప్రారంభమైన  భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ సమావేశంలో చిన్న అపశృతి చోటుచేఉకుంది.   పార్లమెంట్‌లోని లైబ్రరీ భవనంలో ఈ సమావేశం …

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం

జయ ఆస్పత్రి వీడియోలను బయటపెట్టిన దినకరన్‌ వర్గం చెన్నై,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): తమిళనాడులోని కీలక ఆర్కేనగర్‌ ఉప ఎన్నికకు ఒక్కరోజు ముందు ఆ రాష్ట్రంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆర్కె …

దేశం మార్పు కోరుకుంటుంది – జగ్నేష్‌

అహ్మదాబాద్‌,డిసెంబర్‌ 19,(జనంసాక్షి):ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో బీజేపీ 150 సీట్లు తెచ్చుకుంటామని పదేపదే చెప్పింది. కానీ 182 సీట్లున్న గుజరాత్‌లో బీజేపీ గెలుచుకుంది 99 స్థానాలు మాత్రమే. …

జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్‌

– ఆర్థిక అరుణ్‌జైట్లీ న్యూఢిల్లీ,డిసెంబర్‌ 19,(జనంసాక్షి): జీఎస్టీ కిందికి పెట్రోల్‌ ఉత్పత్తులను చేర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు.  …

మోదీని ప్రజలు విశ్వసించడం లేదు

– గుజరాత్‌ ఫలితాలపై సంతృప్తి – ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ న్యూఢిల్లీ,డిసెంబర్‌ 19,(జనంసాక్షి):గుజరాత్‌ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే కాంగ్రెస్‌ కొత్త చీఫ్‌ రాహుల్‌ గాంధీ …

గుజరాత్‌ తీర్పుపై గుబులు

– రెండంకెలకే కట్టడి – భాజపా అధిష్టానం మల్లగుల్లాలు అహ్మదాబాద్‌,డిసెంబర్‌ 19,(జనంసాక్షి): గుజరాత్‌ ఫలితాలు ఓ రకంగా బిజెపికి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయనే భావించాలి. సమర్థ …

బీహార్‌ ఎగ్జిట్‌పోల్స్‌ను గుర్తుకు తెచ్చుకోండి

బిజెపికి తేజస్వి యాదవ్‌ చురక పాట్నా,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): గుజరాత్‌ ఎగ్జిట్‌ పోల్స్‌పై మురిసిపోకుండా గతంలో జరగిన బీహార్‌ ఎన్నికల ఫలితాలను జ్ఞాపకం చేసుకోవాలని బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి …