జాతీయం

గో ‘రక్షక’ ముఠాలను ఎందుకు నిషేధించొద్దో చెప్పండి

‘గోసంరక్షక ముఠాల’ను నిషేధించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రానికి, ఆరు రాష్ట్రాల కు నోటీసులు జారీ చేసింది. ఆవు రక్షణ పేరుతో ఈ ముఠాలు దళితులపై, మైనార్టీలపై పాల్పడుతు …

జియో ల్యాప్ టాప్ వచ్చేస్తోంది

మొన్నఉచిత డేటా…నిన్న తక్కువ ధరకే సెటాప్ బాక్స్ లు విడుదల చేసిన జియో..తాజాగా 13.3 ఇంచెస్  ల్యాప్ టాప్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆ ల్యాప్ …

అశోకగజపతిరాజుతో దురుసుగా ఎంపీలు

న్యూదిల్లీ: పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రమంత్రి అశోక్‌గజపతి రాజుతో శివసేన ఎంపీలు దురుసుగా ప్రవర్తించారు. వీరికి కేంద్రమంత్రి అనంత్‌గీతె కూడా మద్దతుగా వెళ్లడం గమనార్హం. శివసేన ఎంపీ రవీంద్ర …

విద్యార్థి ఆత్మహత్య సంచలనం

ముంబై స్టార్ హోటళ్లో ఓ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య సంచలనం అయ్యింది. ఫేస్ బుక్ లో సూసైడ్ ట్యుటోరియల్ గురించి మాట్లాడుతూ.. లైవ్ లోనే హోటల్ భవనం నుంచి …

మగబిడ్డ కోసం బలవంతం.. భర్త హత్య!

న్యూఢిల్లీ: మగబిడ్డ కోసం దుర్మార్గంగా వ్యవహరించిన ఓ వ్యక్తిని అతని భార్య చంపేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. తన వారసత్వాన్ని, కుటుంబవ్యాపారాన్ని కొనసాగించేందుకు తనకు మగబిడ్డ …

రామమందిరం నిర్మాణం ఇప్పట్లో కాదా?

న్యూఢిల్లీ: ‘ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అడ్డుగా ఉన్న అవరోధాలను క్రమంగా అధిగమించి ఆలయ నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తుంది’ అని రాష్ట్ర ముఖ్యమంత్రిగా …

భర్తను చంపి.. సూట్‌కేసులో కుక్కి

చండీగఢ్‌: దంపతుల మధ్య గొడవతో భర్తను అతి దారుణంగా చంపేసిందో మహిళ. అనంతరం అతడి మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి దాచిపెట్టింది. ఈ దారుణమైన ఘటన పంజాబ్‌లోని మొహాలీలో …

ముస్లింలకు టికెట్లివ్వకపోవడం తప్పే : ఉమాభారతి

లఖ్‌నవూ: భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలకు టికెట్లు ఇవ్వకుండా తప్పు చేసిందని భాజపా నాయకురాలు, కేంద్రమంత్రి ఉమాభారతి అన్నారు. భాజపా ఉత్తరప్రదేశ్‌ …

అంత్యక్రియలకు తీసుకెళ్తుంటే కళ్లు తెరిచాడు

ధార్వాడ్: కర్నాటకలోని ధార్వాడ్ జిల్లాలో చనిపోయాడని భావించిన ఓ టీనేజ్ కుర్రాడు అంత్యక్రియల్లో కళ్లుతెరిచాడు. మనగుండి గ్రామంలో జరిగిన ఈ ఘటనపై బంధువులతో పాటు గ్రామస్తులు సంభ్రమాశ్చర్యానికి …

మరోసారి గవర్నర్‌తో సమావేశమైన పన్నీర్‌సెల్వం

చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో సీఎం పళనిస్వామి నెగ్గడంతో పన్నీర్‌సెల్వం వర్గం తమ వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామి బలపరీక్ష …