జాతీయం

గూఢచర్యంలో షాకింగ్ నిజాలు

న్యూఢిల్లీ: భారత రక్షణ బలగాల గురించి సమాచారం లీక్ చేసి అరెస్టయిన మౌలానా రంజాన్, సుభాష్ జాంగిడ్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసు …

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో మొదలైనా క్రమంగా కోలుకుంటున్నాయి. ఆరంభంలో 100 పాయింట్లకుపైగా క్షీణించినా కొనుగోళ్ల మద్దతుతో  ప్రస్తుతం సెన్సెక్స్49 పాయింట్లలాభంతో 27,964 …

సైరస్‌ తొలగింపు సరైన చర్యే: అభిషేక్‌ సంఘ్వీ

న్యూదిల్లీ: టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ పదవి నుంచి సరైస్‌ మిస్త్రీ తొలగింపు సరైన చర్యేనని రతన్‌ టాటా తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సంఘ్వీ తెలిపారు. ఇది …

సీఎం బస్సు.. ఎంత హైటెక్కో!

లక్నో : అభివృద్ధి నుంచి విజయం దిశగా..’ ఇదీ యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ నవంబర్ మూడో తేదీ నుంచి మొదలుపెట్టబోతున్న రథయాత్ర పేరు. ఇందుకోసం ఆయన …

రాష్ట్రపతి జీతం మూడింతలు పెరగబోతున్నది!

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి వేతనాలు మూడింతలు పెరగనున్నాయి. దేశంలోని ఈ రెండు అత్యున్నత పదవుల వేతనాల పెంపునకు హోంశాఖ ప్రతిపాదనలు రూపొందించింది. రాష్ట్రపతి వేతనం రూ.5 లక్షలు, …

ముంబైలోని ఆస్పత్రిలో ప్రమాదం

ముంబై: ముంబైలోని బాంద్రా-కుర్లా రోడ్డులో ఉన్న ఓ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది …

జమ్మూలో మళ్లీ కాల్పులు

జమ్మూకాశ్మీర్ లో మరోసారి పాకిస్థాన్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. ఆర్ఎస్ పురా సెక్టార్ లో బీఎస్ఎఫ్ క్యాంపులపై పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. ఇందులో …

దేశ రాజధానిలో షాకింగ్ యాక్సిడెంట్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. నైరుతి ఢిల్లీలోని జాఫర్పూర్ కాలాన్ ప్రాంతంలో జరిగిన రోడ్డు …

నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 72 పాయింట్లు నష్టపోయి కొనసాగుతోంది. నిఫ్టీ 31 పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడ్ అవుతోంది. కాగా, డాలర్‌తో …

సత్యం గెలిచిందట!

– తన క్లీన్‌చిట్‌పై యెడ్డీ బెంగళూరు,అక్టోబర్‌ 26(జనంసాక్షి): అవినీతి ఆరోపణ కేసులో నిర్దోషిగా బయటపడటంతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత యడ్యూరప్ప హర్షం వ్యక్తం చేశారు. …