జాతీయం

ఓటుకు కోట్లు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ : ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు నాలుగు వారాల్లోగా నిర్ణయం …

జయలలితకు అస్వస్ధత

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంగానే ఉన్నారని చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఆమెకు జ్వరం తగ్గింది, విశ్రాంతి తీసుకుంటున్నారని వెల్లడించారు.  డీహైడ్రేషన్ తో ఆమె …

రాజ్‌నాథ్‌ విదేశీ పర్యటన వాయిదా

కేంద్ర హోం మంత్రి  రాజ్ నాథ్ సింగ్ రష్యా, అమెరికా పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఆయన రష్యాలో పర్యటించాల్సి ఉంది. అయితే కాశ్మీర్ …

యురి సెక్టార్లో ఉగ్రదాడి.. 17 జవాన్లు మృతి

జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా యురిలో ఆర్మీ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో 17 మంది జవాన్లు మృతి చెందారు. ఉగ్రవాదుల కాల్పులను తిప్పికొట్టిన సైన్యం నలుగురిని …

పెళ్లికి నిరాక‌రించింద‌ని చంపేశాడు

త‌మిళ‌నాడులో మ‌రో దారుణం చోటు చేసుకుంది. రెండునెల‌ల క్రితం జ‌రిగిన టెక్కీ స్వాతి హ‌త్య మ‌ర‌వ‌క‌ముందే కోయంబ‌త్తూర్‌లో మ‌రో ప్రేమ హ‌త్య జ‌రిగింది. ద‌న్యా అనే 23 …

దానా మాఝికి ప్రపంచం నలుమూలల నుంచి అండ

భువనేశ్వర్‌: ఎదుటివారి కష్టాలు విన్నా, కన్నా కన్నీళ్లే వస్తాయి.. తమకు తోచిన రీతిలో పలువురు స్పందిస్తారు. ఒక్కరైతే కొంచెం.. అదే పది చేతులు కలిస్తే కష్టాలు తీరిపోయినట్లే.. …

ఢిల్లీలో ప్రబలిన చికెన్ గున్యా : ఆరుగురు మృతి

న్యూఢిల్లీ : నగరంలో చికెన్ గున్యా వ్యాధి సోకి ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారు. వందల మంది ఆస్పత్రిపాలయ్యారు. పలు ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి. గత …

మాది ఇంటి గొడవ కాదు.. సర్కారీ జగడం

శివపాల్ సింగ్ తో విభేదాలపై యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఈ పరిణామాలు తమ కుటుంబానికి సంబంధించినవి కాదని, ప్రభుత్వానికి సంబంధించినవన్నారు. అంతేకాదు ప్రభుత్వానికి సంబంధించి …

105 ఏళ్ల బామ్మ.. స్వచ్ఛ్ భారత్ అంబాసిడర్

కున్వర్ బాయ్.. 105 ఏళ్ల బామ్మ. ఇప్పుడు స్వచ్ఛ భారత్ కు బ్రాండ్ అంబాసిడర్ అవుతోంది. ఛత్తీస్ గఢ్ కు చెందిన కున్వర్ బాయ్.. మోడీ సర్కార్ …

కేరళలో ఘనంగా ఓనమ్ వేడుకలు

కేరళలో ఓనమ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. త్రివేండ్రంలో మళయాళ సాంప్రదాయ దుస్తుల్లో యువతులు…వేడుకల్లో పాల్గొన్నారు. డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలు చేశారు. అటు ఓనమ్ సందర్భంగా కేరళ …