జాతీయం

బెస్ట్ ఫ్రెండేగా అని ఫేక్ భర్తగా తీసుకెళితే..

పూణే : తల్లిదండ్రులు చూస్తున్న వివాహ సంబంధాలకు పుల్ స్టాప్ పెట్టాలనుకున్న ఓ యువతి తన స్నేహితుడినే పెళ్లి చేసుకున్నట్లు తల్లిదండ్రులకు అబద్ధం చెప్పింది. ఆపై తన …

ఇస్రో ‘మిషన్ ఆదిత్య’

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈసారి ఏకంగా మిషన్ ఆదిత్య అంటోంది ఇస్రో. 2020లో తమ మిషన్ కార్యరూపం దాలుస్తుందని చెబుతున్నారు అధికారులు. …

ప్రధానితో కశ్మీర్‌ విపక్ష నేతల భేటీ

దిల్లీ: కశ్మీర్‌ పరిణామాలపై చర్చించేందుకు ఆ రాష్ట్ర విపక్ష నేతల బృందం సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసింది. దిల్లీలోని ప్రధాని కార్యాలయంలో జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ …

రోడ్డుపై రూ. 500 కోట్లు

టీనగర్(చెన్నై): మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ తనిఖీల్లో రూ.570 కోట్ల నగదు పట్టుబడ్డ ఘటన మరవకముందే ఆదివారం మరొకటి వెలుగుచూసింది. రూ.500 కోట్ల నగదు తీసుకెళ్తున్న  …

డ్రగ్స్ ఇచ్చి.. విద్యార్థినిపై అత్యాచారం

న్యూఢిల్లీ : ఫరీదాబాద్ లో ఓ మహిళపై జరిగిన అత్యాచారం ఘటనలో నిందితుడైన ఓ యువకుడితో పాటు దానికి సహకరించిన యువకుడి సోదరిపై పోలీసులు కేసు నమోదు …

కేంద్ర బడ్జెట్ జనవరిలోనే ….

సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది కేంద్రం. ఏళ్లుగా సాగుతున్న చరిత్రను కొత్త మలుపుతిప్పే ప్రయత్నం చేస్తోంది. ఏటా ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్ ను జనవరిలోనే ప్రవేశ పెట్టేందుకు …

పేదరికంతో జాతీయస్థాయి క్రీడాకారిణి ఆత్మహత్య

పటియాలా: ఉచిత హాస్టల్‌ సదుపాయం లేకపోవడంతో మనస్తాపం చెంది ఓ జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌ క్రీడాకారిణి ఆత్మహత్య చేసుకుంది. పేదరికంతో బాధపడుతున్న తనలాంటి వాళ్లను ఆదుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని …

తప్పును తెలుసుకున్న శోభా డే

ముంబై: ఒలింపిక్ లో రజత పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రచయిత్రి శోభా డే తన తప్పును …

కడుపులో కత్తుల ఫ్యాక్టరీ

అమృతసర్ : కడుపునొప్పిగా ఉంటోందని వచ్చిన ఓ వ్యక్తికి స్కానింగ్ చేసిన డాక్టర్లు అదిరిపడ్డారు. ముందుగా తమను తామే నమ్మలేకపోయారు. తాము చూస్తున్నది నిజమో కాదో తేల్చుకోడానికి వాళ్లకు …

జమ్ముకశ్మీర్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత

శ్రీనగర్ః కశ్మీర్ లో కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది.  గత 43 రోజులుగా కర్ఫ్యూతో స్థానిక జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. అనంతనాగ్ పట్టణం సహా  శ్రీనగర్ లోని కొన్ని …