వార్తలు

ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి ఊరట

న్యూఢిల్లీ : ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఊరట లభించింది. కేసును వేరే కోర్టుకు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి దాఖలు చేసిన …

వరద బాధితులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన తుమ్మల యుగంధర్

రఘునాథ పాలెం సెప్టెంబర్ 20.(జనం సాక్షి) ఖమ్మం నయాబజార్ కాలేజీలో తుమ్మల యుగంధర్ యువసేన ఆధ్వర్యంలో జరిగిన వరద బాధిత విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ మరియు …

ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తప్పని తిప్పలు

 ప్ర‌జాపాల‌న‌లో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు తిప్ప‌లు త‌ప్ప‌డం లేద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తోంద‌ని మండిప‌డ్డారు. ఎంప్లాయిస్ హెల్త్ …

కాంగ్రెస్‌ పాలనలో కరెంట్ కోసం కాడెడ్లుగా మారిన రైతులు

కాంగ్రెస్‌ పాలనలో సబ్బండ వర్ణాల ప్రజలు సకల గోసలు పడుతున్నారు. ఇన్నాళ్లు సాగు, తాగు నీళ్ల కోసం అల్లాడిన జనం నేడు కరెంట్‌ కష్టాలతో కడుపునిండా తిండి, …

ప్రజలకోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా

కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ విషయంలో భేషజాలకు పోకుండా తానే స్వయంగా పలుమార్లు ఢల్లీి …

పాలన లేని రాష్ట్రంలో.. సెప్టెంబర్‌ 17 ప్రజాపాలన దినం అట: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌: ఎంతోమంది పోరాటం వల్ల స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కులాలు, మతాలకు అతీతంగా తెలంగాణ ప్రజలు ఉంటారని చెప్పారు. సీఎం రేవంత్‌ …

తెలంగాణ తల్లి విగ్రహనికి కేటీఆర్‌ పాలాభిషేకం

హైదరాబాద్‌: జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. …

మరోసారి రికార్డు స్థాయి ధర పలికిన బాలాపూర్‌ లడ్డూ

తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్‌ లడ్డూ  మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్‌ చేస్తూ 30 లక్షల వెయ్యి రూపాలయకు …

మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన కేటీఆర్‌

సతీమణిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం …

భారత ప్రజాస్వామ్యంపై దాడి జరిగింది..

` పదేళ్లలో అది విచ్ఛిన్నమైంది ` అమెరికాలో భాజపా విధానాలను రాహుల్‌ గాంధీ వాషింగ్టన్‌(జనంసాక్షి):ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ.. భాజపా విధానాలను దుయ్యబట్టారు. గత …