వార్తలు

పద్మశ్రీ వనజీవి రామయ్య ఇకలేరు

` గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ గుండెపోటుతో మృతి ` కోటి మొక్కలు నాటి రికార్డు సృష్టించిన ప్రకృతి ప్రేమికుడు ` సీఎం రేవంత్‌రెడ్డి, …

తమిళనాడు సర్కారు చారిత్రాత్మక నిర్ణయం

` గవర్నర్‌ వద్ద పెండిరగ్‌లో ఉన్న బిల్లులను చట్టాలుగా చేసిన సీఎం స్టాలిన్‌ ` చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్‌ ఆమోదం లేకుండానే 10 చట్టాలను నోటిఫై …

గవర్నర్లు పంపిన బిల్లులను 3 నెలల్లోగా ఆమోదించాల్సిందే

` రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు ` మంత్రిమండలి నిర్ణయాలను గవర్నర్‌ గౌరవించాలి ` తమిళనాడు గవర్నర్‌ రవి తొక్కిపెట్టిన 10 బిల్లులకు …

రాజకీయాల కోసం అల్లర్లను రెచ్చగొట్టవద్దు, వక్ఫ్ చట్టాన్ని అమలు చేయను”: మమతా బెనర్జీ

కోల్‌క‌తా  (జనంసాక్షి) : ప‌శ్చిమ బెంగాల్‌లో కొత్త వ‌క్ఫ్ చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌బోమ‌ని ఆ రాష్ట్ర సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా వ‌క్ఫ్‌ బిల్లుకు వ్య‌తిరేకంగా …

ఇండియా- సౌత్ ఏషియాలో నాలుగోసారి 

శంషాబాద్ (జనంసాక్షి) : జీఎంఆర్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) ప్రతిష్ఠాత్మక స్కైట్రాక్స్ సర్వేలో మరోసారి అత్యున్నత గౌరవాన్ని సాధించింది. ఇండియా & సౌత్ ఏషియా …

సహకార సంఘాల ఏర్పాటుకు కృషి చేయాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):సహకార సంఘ మార్గదర్శకాలు ప్రామాణికంగా సహకార సంఘాల పునర్విభజన చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో సహకార …

గుండెపోటుతో పైలట్‌ మృతి

ఢిల్లీ (జనంసాక్షి): ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ కు చెందిన యువ పైలట్ గుండెపోటుతో మృతిచెందారు. విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో …

ట్రంప్‌ కుస్తీతో భారత్‌తో దోస్తీ

` స్వరం మార్చిన చైనా ` కలసి పోరాడాలని భారత్‌కు పిలుపు ` పొరుగుదేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకుంటాం – చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రకటన …

2035 నాటికి సొంత స్పేస్‌స్టేషన్‌

2040 నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామి.. ` కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి డా. జితేంద్ర సింగ్‌ ఆశాభావం న్యూఢల్లీి(జనంసాక్షి):చంద్రయాన్‌ శ్రేణి ప్రయోగాలతో ప్రపంచానికి తన …

భారతదేశంలో జైనానిది విడదీయలేని బంధం

` ఉగ్రవాదం లాంటి సవాళ్లకు జైనమత విలువలే సమాధానం ` మహావీర్‌ జయంత్యుత్సవంలో ప్రధాని మోడీ న్యూఢల్లీి(జనంసాక్షి):భారత దేశానికి గుర్తింపు తీసుకురావడంలో.. జైన మతం వెలకట్టలేని పాత్రను …

తాజావార్తలు