వార్తలు

డీఎస్సీ ఫలితాలపై సస్పెన్స్‌

డీఎస్సీ ఫలితాల విడుదలపై సస్పెన్స్‌ కొనసాగుతున్నది. ఫైనల్‌ కీ అభ్యంతరాలపై విద్యాశాఖ ఏదీ తేల్చడంలేదు. ఇప్పటివరకు జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితా సైతం విడుదల కాలేదు. 6న పాఠశాల …

యాద‌గిరిగుట్ట ప్ర‌సాదాల‌పై అప్ర‌మ‌త్తం

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న నేపథ్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. స్వామివారి ప్రసాదంలో వినియోగిస్తున్న నెయ్యి నమూనాలను …

సీఎం రేవంత్ రెడ్డి విధ్వంస‌క ప‌రిపాల‌న‌కు ధ‌న్య‌వాదాలు

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో ఇండ్ల అమ్మ‌కాలు ప‌డిపోయాయి. ప్ర‌స్తుతం జులై – సెప్టెంబ‌ర్ త్రైమాసికం ఇండ్ల అమ్మ‌కాలు 42 శాతం ప‌డిపోయిన‌ట్లు ప్రాప్ ఈక్విటీ …

గ్రామ పంచాయతీల సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు

తిరుమలగిరి (సాగర్) సెప్టెంబర్ 25, (జనంసాక్షి) :నేతాపురం హెల్త్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం స్వచ్ఛత హీ సేవా-2024 కార్యక్రమం లో భాగంగా మండలంలోని నేతాపురం , …

రాబోయే 48 గంట‌ల్లో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు

గ‌త నాలుగైదు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాన‌లు దంచికొడుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌ధ్య‌, వాయవ్య బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం కార‌ణంగా రాబోయే 48 గంట‌ల్లో రాజ‌ధాని హైద‌రాబాద్‌తో …

జ‌ల‌దిగ్భందంలో ఏడుపాయ‌ల ఆల‌యం

మెద‌క్ జిల్లా ఏడుపాయ‌ల‌లో ఉన్న వ‌న దుర్గామాత ఆల‌యం రెండో రోజూ జ‌ల‌దిగ్భందంలో చిక్కుకుపోయింది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు వ‌ద‌ల‌డంతో గ‌ర్భ గుడిలోకి వ‌ర‌ద చేరింది. …

డ్రగ్స్‌ రహిత సమాజం కోసం పాటుపడుదాం

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో ఇప్పటికే చిరంజీవి …

ఈ ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడేదెప్పుడు

గత పదేండ్లు పకడ్బందీగా సాగిన ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ అడ్మిషన్ల ప్రక్రియను కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే అస్థవస్థంగా మార్చేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌విమర్శించారు. ఎందుకింత …

మనిషి అనే వాళ్లు ఈ బియ్యం తింటారా

వికారాబాద్‌ జిల్లా కొడంగల్ నియోజకవర్గం గుండుమాల్ మండలం కొమ్మూర్ గ్రామంలో ప్రైమరీ, జిల్లా పరిషత్ పాఠశాలవిద్యార్థులు తినే బియ్యం బూజు పట్టడంతో విద్యార్థులు మధ్యాహ్నం భోజనం ఇంటి …

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లబ్ధిదారుల ధర్నా

 పేదల సొంతింటి కలను నిజం చేసేలా సీఎం కేసీఆర్‌ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్హులకు ఇండ్లు కేటాయించకుండా ఇబ్బందులకు గురి …