వార్తలు

ఇంధన స్విచ్‌లు ఆగిపోవడం వల్లే దుర్ఘటన

` ప్రమాదం వెనక ఎలాంటి కుట్రకోణం లేదు ` పక్షి ఢకొన్న ఆనవాళ్లు అసలే లేవు ` ఎయిరిండియా ప్రమాదంపై ప్రాథమిక నివేదిక న్యూఢల్లీి(జనంసాక్షి):అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా …

బ్రిక్స్‌ అనుకూల దేశాలకు ట్రంప్‌ వార్నింగ్‌

` 10 శాతం అదనపు టారిఫ్‌ విధిస్తామని హెచ్చరిక వాషింగ్టన్‌(జనంసాక్షి): వాణిజ్య సుంకాల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరో …

పాక్‌ ఉగ్రవాద మద్దతుదారు

` భారత్‌ ఉగ్రవాద బాధిత దేశం ` రెండు దేశాలను ఒకే త్రాసులో తూకం వేయలేం ` బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ వెల్లడి ` …

అమెరికా రాజకీయాల్లో కీలకపరిణామం

కొత్త పార్టీ ‘ది అమెరికా పార్టీ’ని ప్రకటించిన మస్క్‌ అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని వెల్లడి వాషింగ్టన్‌(జనంసాక్షి): వాషింగ్టన్‌: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ …

హిమాచల్‌ ప్రదేశ్‌లో రెడ్‌అలర్ట్‌

` హెచ్చరిక జారీ చేసిన అధికారులు ` కొనసాగుతున్న వర్ష బీభత్సం ` భారీ వరదల ధాటికి అల్లకల్లోలంగా రాష్ట్రం ` 75కు చేరిన మృతులు ` …

కేవలం చదువుకోవాలనుకుంటేనే అమెరికాకు రండి

` ఇక్కడికి వచ్చి చదువును వదిలేయడం.. క్యాంపస్‌లను ధ్వంసం చేయడం వంటివి చేయకూడదు ` విద్యార్థి వీసా దరఖాస్తులను ప్రారంభించి అగ్రరాజ్యం వాషింగ్టన్‌(జనంసాక్షి):విదేశీ విద్యార్థులు చదువుకొనేందుకు వీసా …

మాది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం

` దేశంలో 2500 పార్టీలున్నాయి :మోదీ ` విస్తుపోయిన ఘనా ఎంపీలు ` ప్రధాని మోడీకి ఘనా అత్యున్నత పురస్కారం ` రాబోయే ఐదేళ్లలో ఇరుదేశాల మధ్య …

యువకుడిపై మూకుమ్మడి దాడి..!

ఆర్మూర్, జులై 3 ( జనం సాక్షి) : ఆర్మూర్ పట్టణంలోని ఒక యువకుడిపై మూకుమ్మడి దాడి పలువురిని కలచివేస్తుంది.దాడి చేసి లక్ష ఖర్చు పెడితే ఖేల్ …

జగన్నాథ యాత్రలో అపశృతి

` తొక్కిసలాటలో ముగ్గురి మృతి.. 50 మందికిపైగా గాయాలు ` దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీ.. ` కలెక్టర్‌, ఎస్పీలపై బదిలీ వేటు పూరీ(జనంసాక్షి):ఒడిశాలోని పూరీ జగన్నాథ …

తొలి అడుగు వేశాం

` అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లాతో ప్రభాని మోదీ సంభాషణ ` ఈ కక్ష నుంచి చూస్తే భారత్‌ చాలా స్పెషల్‌గా కనిపిస్తోందని, ఒక్క రోజులో 16 …