వార్తలు

జంగా రాఘవ రెడ్డి ఖబర్దార్…!

వరంగల్ బ్యూరో అక్టోబర్ 10 (జనం సాక్షి) హనుమకొండలోని బి.ఆర్. ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ కూడా చైర్మన్ …

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మళనం……………………………………………….

అక్కడ ఒకరిని మరొకరు ఆలింగనాలు, చేసుకుంటూ, యోగ క్షేమాలూ తెలుసుకుంటూ, పిల్లలు, మనమల, మనమరాళ్ల ముచ్చట్లు అడిగి తెలుసుకుంటూ, కొద్ది సేపు హై స్కూల్ లో చదువుల …

సేవ సంకల్పం సమాజం లో స్పూర్తిని‌ స్తుంది ..

కోల్సీటీ, అక్టోబర్ ౧౦,(జనంసాక్షి): సినీయర్ లయన్, ఇక్కడి ప్రముఖ వ్యాపార వేత్త గుగ్గిళ్ళ రవీంద్ర చారి – ఉమాదేవి కూతురు శృతి పుట్టిన రోజు సందర్బంగా ఈ …

ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యను కలిసిన దసరా ఉత్సవ కమిటీ

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 10 (జనం సాక్షి) వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ ఉరుసు కరీమాబాద్ దసరా ఉత్సవ కమిటీ మంగళవారం ఎమ్మెల్సీ బసవరాజు కలిశారు. …

సునీల్ రెడ్డి సమక్షంలో బిజెపి పార్టీ లోకి చేరికలు జనంసాక్షి, మంథని, అక్టోబర్ 10

పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమనపల్లి , వెంకటాపూర్ గ్రామాలకు చెందిన పలువురు మహిళలు మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు బోసెల్లి మౌనిక ఆధ్వర్యంలో సునీల్ …

పీసీసీ మీడియా కన్వీనర్ గా మెడగోని కమలాకర్ జనంసాక్షి, మంథని, అక్టోబర్ 10

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా కన్వీనర్ గా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన మేడగోని కమలాకర్ నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు వెలుపడ్డాయి. తనను పీసీసీ …

కౌలు రైతు దంపతులను బలి తీసుకున్న కాలేశ్వరం ప్రాజెక్ట్- పంట ముంపుకు గురై కౌలు రైతు దంపతుల ఆత్మహత్య

కౌలు రైతు దంపతులను బలి తీసుకున్న కాలేశ్వరం ప్రాజెక్ట్- పంట ముంపుకు గురై కౌలు రైతు దంపతుల ఆత్మహత్య మంథని, అక్టోబర్ 10 : కాలేశ్వరం ప్రాజెక్టు …

కౌలు రైతు దంపతులను బలి తీసుకున్న కాలేశ్వరం ప్రాజెక్ట్- పంట ముంపుకు గురై కౌలు రైతు దంపతుల ఆత్మహత్య

కౌలు రైతు దంపతులను బలి తీసుకున్న కాలేశ్వరం ప్రాజెక్ట్- పంట ముంపుకు గురై కౌలు రైతు దంపతుల ఆత్మహత్య జనంసాక్షి, మంథని, అక్టోబర్ 10 : కాలేశ్వరం …

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన పగడాల సైదులు యాదవ్

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన పగడాల సైదులు యాదవ్ తిరుమలగిరి (సాగర్) అక్టోబర్ 10 (జనంసాక్షి): మండల కేంద్రానికి చెందిన మునగాల కాశమ్మ అనారోగ్యంతో మంగళవారం …

మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలనలని కమిషనర్,చైర్మన్ లకు వినతి పత్రం

మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలనలని కమిషనర్,చైర్మన్ లకు వినతి పత్రం ఎల్లారెడ్డి 9 అక్టోబర్ జనంసాక్షి (రూరల్) తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ …