వార్తలు

అదానీ చేతుల్లో బీజేపీ స్టీరింగ్‌

హైదరాబాద్‌ : అదానీ చేతుల్లోకి బీజేపీ స్టీరింగ్‌ వెళ్లిపోయిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ విషయాన్ని కప్పి పుచ్చేందుకు అబద్ధాల ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో మత …

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన కొప్పుల నందిని అక్క..

ధర్మపురి ( జనం సాక్షి) ధర్మపురి పట్టణ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఆవరణంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దసరా సెలవుల్లో నిర్వహించె …

ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి- శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి

శంషాబాద్ జోన్ లో నాలుగు బార్డర్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు-శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి రాజేంద్రనగర్. ఆర్.సి.అక్టోబర్ 10 (జనం సాక్షి) ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా …

కేసీఆర్ ని గద్దె దించాలి

కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షులు భూక్య గోపాల్ నాయక్ జనం సాక్షి,చెన్నారావుపేట కేసీఆర్ ని గద్దె దించాలని, యువతి యువకులు కాంగ్రెస్ పార్టీకి  అండగా ఉండాలని, తెలంగాణ …

కొల్లాపూర్ లో టీఎన్జీవో ఉద్యోగస్తుల సమస్యలపై డివిజన్ యూనిట్ సమావేశం

కొల్లాపూర్ నియోజక వర్గం అక్టోబర్10( జనం సాక్షి) కొల్లాపూర్ పట్టణంలో టీఎన్జీవో భవనంలో మంగళవారం కొల్లాపూర్TNGO డివిజన్ యూనిట్ సమావేశం టీఎన్జీవో అధ్యక్షులు జి. కె. వెంకటేష్ …

కమాన్ పూర్ డిప్యూటీ తహసిల్దారుగా కోటేశ్వర్

జనంసాక్షి , కమాన్ పూర్, అక్టోబర్10 : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల డిప్యూటీ తహసీల్దారుగా సుదాడి కోటేశ్వరరావు మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. సుల్తానాబాద్ లో …

నిరంతరం వైద్య పరీక్షలు చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి…

-చెల్మెడ లక్ష్మి నరసింహ రావు వేములవాడ గ్రామీణం, అక్టోబర్ 10 (జనంసాక్షి): ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉంటుందని, మనుషులు ఆరోగ్యంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని …

ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి పథకాన్ని పూర్తి చెయ్యాలి : డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ

జనం సాక్షి, చెన్నరావు పేట వైద్య ఆరోగ్య శాఖలో ఆరోగ్య శాఖ మంత్రి నిర్దేశించిన ప్రతి పనిని సకాలంలో పూర్తి చెయ్యాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ అన్నారు. …

శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీలు

విమానాశ్రయంలో బంగారం, విదేశీ సిగరెట్లు సీజ్ ముగ్గురు అరెస్ట్,64.30 లక్షల విలువచేసే 1.099 కిలోల బంగారం,11.06 లక్షల విలువ చేసే విదేశీ సిగరెట్లు స్వాధీనం రాజేంద్రనగర్. ఆర్.సి.అక్టోబర్ …

యువ కౌలు రైతు దంపతుల ఆత్మహత్య.. ప్రభుత్వ హత్యనే..! –

– కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి – మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్ జనంసాక్షి, మంథని, అక్టోబర్ 10 : కౌలు రైతును …