వార్తలు

సడలని విశాఖ ఉక్కు ఉద్యమ సంకల్పం

వేయిరోజులు దాటినా పడని వెనకడుగు రాజకీయ పార్టీలు విస్మరించినా పట్టించుకోని కార్మికలోకం విశాఖపట్టణం,సెప్టెంబర్‌22(జనం సాక్షి  ): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే ఉత్తరాంధ్ర వెనుకబాటులోకే నెట్టబడుతుందన్న ఆందోళన క్రమంగా …

బాండ్‌ పేపర్‌ అర్వింద్‌ను నమ్మొద్దు: జీవన్‌ రెడ్డి

ఆర్మూర్‌,సెప్టెంబర్‌22(జనం సాక్షి  ): రైతుబంధు పథకం కింద రూ.73 వేల కోట్లు, రుణమాఫీ కింద రూ.36 వేల కోట్ల నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన …

కాంగ్రెస్‌ లాగా హావిూలివ్వడం తెలియదు

చేసిందే చెబుతారు..చెప్పిందే చేస్తారు: గంగుల కరీంనగర్‌,సెప్టెంబర్‌22 జనం సాక్షి: ఎం కేసీఆర్‌ చేసేది చెప్తారు.. చెప్పింది చేస్తారని, కాంగ్రెస్‌ లాగా కల్లబొల్లి కబుర్లు చెప్పరని మంత్రి గంగుల కమలాకర్‌ …

 సింగరేణి క్వార్టర్ ఖాళీ చేస్తేనే!గ్రాట్యుటీ చెల్లిస్తారా?ఇదెక్కడి న్యాయం””!

 ఉత్పత్తి, ఉత్పాదకతలకు కార్మికులు వెన్నెముక లాంటి వారు.ఉత్పత్తి సాధనాలతో శ్రమించి సహజ సంపదలను సమాజ వినియోగం చేస్తున్నారు. సమాజ అభివృద్ధికి తోడ్పడిన కార్మికుల,ఉద్యోగుల సామాజిక భద్రత కోసం …

ఈమహిళా రిజర్వేషన్ బిల్లు- సాధికారత కంటే కంటి తుడుపు చర్య మాత్రమే

మహిళా వ్యతిరేక మను వాదానికీ- మహిళా సామాజిక సాధికారిత ఉంటుందా?. సెప్టెంబర్ 19, 2023న కేంద్ర మంత్రివర్గం మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం)ను …

మహిళా బిల్లు చరిత్రాత్మకం

మహిళా బిల్లు చరిత్రాత్మకం మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందటం అఖిల భారతావనిలో అత్యుత్తమమైన పరిణామమని, దేశంలో మహిళలకు ఇస్తున్న గౌరవానికి ఇది నిదర్శనం అని పలువురు …

గురుకులాల్లో మిగిలిన సీట్లకు నే డు కౌన్సిలింగ్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌22(జనం సాక్షి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2023`24 విద్యా సంవత్సరంలో 5 నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్ల …

మంత్రి ఎర్రబెల్లికి మద్దతుగా నిలిచిన పలు సామాజిక, వృత్తి సంఘాలు

మంత్రి ఎర్రబెల్లికి మద్దతుగా నిలిచిన పలు సామాజిక, వృత్తి సంఘాలు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పలు సామాజిక వర్గాల వారితో పాటు వివిధ వృత్తుల వారు …

మరో 13,300 మందికి

మరో 13,300 మందికి…. నగరంలో రెండో విడత డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీ అట్టహాసంగా సాగింది. గ్రేటర్‌ వ్యాప్తంగా గురువారం తొమ్మిది ప్రాంతాల్లో జరిగిన ఇండ్ల పంపిణీ …

 ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌…ఈ తేదీల్లో టికెట్లు బుక్‌చేసుకుంటే 10 శాతం రాయితీ

 ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌…ఈ తేదీల్లో టికెట్లు బుక్‌చేసుకుంటే 10 శాతం రాయితీ దసరా సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు ముందస్తు టికెట్‌ బుక్‌ చేసుకునే ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ 10 …