వార్తలు

కారు డ్రైవర్‌కు ఊహించని అనుభవం

న్యూఢల్లీి, సెప్టెంబర్‌ 22 (జనం సాక్షి): తమిళనాడుకు చెందిన ఓ కారు డ్రైవర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. అతడి బ్యాంకు అకౌంట్లో రూ.వేలు, రూ.లక్షలు కాదు ఏకంగా …

శరద్‌ పవార్‌ స్థాపించిన ఎన్సీపీపై ఆధిపత్య పోరు

ముంబై,సెప్టెంబర్‌22(జనంసాక్షి):రాజకీయ కురువృద్ధుడు శరద్‌ పవార్‌ స్థాపించిన ఎన్సీపీపై ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. పార్టీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌  నేతృత్వంలో పార్టీ చీలిన విషయం తెలిసిందే. రెండు …

రాబోయే తరాలకు శాపంగా మారిన పిల్లల క్యాన్సర్ -మల్లాపూర్ లయన్స్ క్లబ్ -చిన్నపిల్లల క్యాన్సర్ అవగాహన కరపత్రం ఆవిష్కరిస్తున్న ప్రాథమిక వైద్యాధికారి వాహిని, లయన్స్ క్లబ్ అధ్యక్షులు …

కడియంకు మా సంపూర్ణ మద్దతు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌22( జనం సాక్షి):  స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి బీఆర్‌ఎస్‌ నేతలతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌  సమావేశమయ్యారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీలు …

పుట్టి పెరిగిన ఊరికి సేవ చేయడం అభినందనీయం : జగదీశ్వర్‌రెడ్డి

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్‌22 జనం సాక్షి  తాము పుట్టి పెరిగిన సొంత ఊరు కోసం సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, రెండు కోట్ల వ్యయంతో ప్రాథమిక ఉన్నత …

హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు  

హైదరాబాద్‌,సెప్టెంబర్‌22  జనం సాక్షి:  రాజధాని హైదరాబాద్‌ సహా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లోని …

కేసీఆర్‌ నాయకత్వంలో గ్రామాల్లో సమగ్రాభివృద్ధి

ప్రజలను గాలికి వదిలేసిన కాంగ్రెస్‌ను నమ్మితే మోసం వారి మాయమాటలు నమ్మొద్దన్న్న మంత్రి వేముల నిజామాబాద్‌,సెప్టెంబర్‌22(జనం సాక్షి):స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో గ్రామాల్లో సమగ్రాభివృద్ధి జరిగిందని మంత్రి …

ఎపిలో బిజెపి కొత్త పాచిక

టిడిపి దెబ్బతింటే లాభమన్న రీతిలో వ్యూహం పార్టీలో లుకలుకలతో తెలంగాణలో ఎదురీత విజయవాడ,సెప్టెంబర్‌22(జనం సాక్షి  ): కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి దక్షిణాదిలో బలపడాలన్న కాంక్ష …

తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రభుత్వ చేయూత

అన్ని రకాలుగా దివ్యాంగులకు ప్రభుత్వ సహకారం రూ.4016 ఆసరా ఫించను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ చదువుకుంటున్న విద్యార్థులకు రూ.500 రవాణా భత్యం వనపర్తి  జనం సాక్షి …

ఇచ్చిన హావిూలను కాంగ్రెస్‌ రాష్టాల్ల్రో అమలు చేయాలి

తెలంగాణ ప్రజలను మోసం చేసే ఎత్తుగడలో కాంగ్రెస్‌ వారి కుట్రలను తిప్పికొట్టాలన్న మంత్రి జగదీశ్‌ రెడ్డి సూర్యాపేట,సెప్టెంబర్‌22(జనం సాక్షి): కాంగ్రెస్‌వన్నీ ఉత్త హావిూలేనని, ఎలాగైనా అధికారంలోకి రావాలని …