వార్తలు

రాష్ట్రంలో బిజెపికి ఎనిమిది స్థానాలు రావడం గర్వకారణం.

తాండూరు డిసెంబర్ 4(జనంసాక్షి) తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి 8 స్థానాలు కైవసం చేసుకోవడం గర్వకారణమని జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ పేర్కొన్నారు.సోమవారం తాండూరు …

తెలంగాణగుజరాతీ ఏక్తా మహోత్సవ్ నృత్యాలతో అలరించిన క్రీడాకారులు

సికింద్రాబాద్ డిసెంబర్ 04( జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు సమీపంలో ఆరు లక్షల మంది గుజరాతీయులు నివసిస్తున్నామని, గుజరాతి ప్రతినిధులు తెలియజేశారు. నిన్న రాత్రి …

మెజారిటీ రావడం కోసం కష్టపడిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు

మంథని, (జనంసాక్షి ) : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు భారీ మెజారిటీతో మంథని ఎమ్మెల్యే గా గెలిపించడం లో కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ …

పాలకుర్తి నియోజకవర్గం 60 ఏళ్ల చరిత్రను తిరిగరాసిన యశస్విని రెడ్డి

పెద్దవంగర డిసెంబర్ 04(జనం సాక్షి )పాలకుర్తి నియోజకవర్గం 60 ఏళ్ల చరిత్రను తిరిగరాసిన యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి గెలుపొందారని …

రేవంత్ రెడ్డి విజయకేతనం కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు

మద్దూరు డిసెంబర్ 4 జనం సాక్షి కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. కొడంగల్ నియోజకవర్గం నుండి రేవంత్ రెడ్డి …

పొంగులేటి శ్రీనన్న విజయం పాలేరు నియోజకవర్గ ప్రజల విజయం .బెల్లం శ్రీనివాస్

ఖమ్మం.తిరుమలాయపాలెం. (డిసెంబర్ 04) జనం సాక్షి. గత పది సంవత్సరాలుగ కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోసం అపర్నిశలు కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్త విజయం ఇది. ఎన్నో …

ఉత్తరాదిన భాజపా హవా

` రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌,ఛత్తీస్‌గఢ్‌లో కాషాయ జెండా రెపరెపలు ` మధ్యప్రదేశ్‌లో అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని బీజేపీ ` పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు …

కామారెడ్డిలో ఊహించని షాక్

అతిరథ మహారధులు సీఎం కేసీఆర్, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లకు కామారెడ్డిలో ఊహించని షాక్ తగిలింది. అక్కడ బిజెపి అభ్యర్థి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. …

కేసీఆర్‌ రాజీనామా?

కేసీఆర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాసేపట్లో రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్‌ తమిళసై అపాయింట్‌మెంట్‌ కోరినట్టు తెలిసింది. ఇదే నేపథ్యంలో రేపు కేబినెట్‌ కూడా కొనసాగుతుందో లేదోనన్న …

రేవంత్ రెడ్డి విజయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో కొనసాగుతుండగా.. కొన్ని స్థానాల్లో గెలుపొందారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ …