వార్తలు
సాంకేతిక లోపంతో ఆగిన జనశతాబ్ది ఎక్స్ప్రెస్
నెల్తూరు:సాంకేతిక లోపంతలెత్తడంతో జనశతాబ్ది ఎక్స్ప్రెస్ నెల్లూరు జిల్లా కావలి-బిట్రగుంట మద్య ఆగిపోయింది.జనశతాబ్ది ఎక్స్ప్రెస్ గంటకు పైగా ఆగిపోవడంతో పలురైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.ఆరంభంలో 50 పాయింట్లకు పైగా సెన్సెక్స్ లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా లాభంలో కొనసాగుతోంది.
తాజావార్తలు
- దాతృత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ వెంకోజి
- విద్యుత్ షాక్ తో వెంకటేష్ గౌడ్ మృతి….
- రాష్ట్రంలో మరో ప్రమాదం
- అయ్యప్ప భక్తులకు గుడ్న్యూస్
- 150 ఏళ్లు పూర్తి చేసుకున్న వందేమాతర గీతం
- మీసేవ కేంద్రాల్లో జిరాక్స్ ల పేరుతో నిలువు దోపిడి
- ‘హస్తమే’ ఆధిక్యం
- ప్రాణం తీసిన బీడీ
- పసికందుకు సరిపడా పాలు లేని తల్లులు
- అక్రమంగా తరలించిన సిమెంట్ స్వాధీనం
- మరిన్ని వార్తలు




