జిల్లా వార్తలు

నిలిచిన గూడ్స్‌: రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో మల్లెమడుగు-పాపన్నపల్లి మధ్య గూడ్స్‌రైలు నిలిచిపోయింది. దాంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు

నేపాల్‌:మాసన సరోవర్‌ వద్ద ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 30 మంది యాత్రికులు చిక్కుకుపోయారు.నేపాల్‌ ముక్తినాథ్‌ వంతెన తెగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.దీంతో యాత్రికులు వంతెన అవతలి వైపే …

మంత్రి టీజీ వెంకటేశ్‌ను భర్తరప్‌ చేయాలి:వామపక్షాలు

హైదరాబాద్‌: రాష్ట్రమంత్రి టీజీ వెంకటేశ్‌ ఐఎఎస్‌ అను కాల్చిపారేయాలని వివాదస్పదమైన వాఖ్యలు చేసిన టీజీ వెంకటేశ్‌ను వెంటనే భర్తరప్‌ చేయాలని వామపక్షలు డిమాండ్‌ చేశాయి. ఆయన స్వంత …

చిట్టీల పేరుతో 40లక్షల దోపిడి

హైదరాబాద్‌:చిట్టీల పేరు చెప్పి ఒ వ్యక్తి ఖాతాదారులకు కుచ్చుటోపి పెట్టాడు.జగద్గిరిగుట్టలో కుమార్‌ అనే వ్యక్తి చిటి నిర్వాహకుడు ఖాతాదారులు నుంచి రూ.40లక్షల సేకరించి పారిపోయారు.దీంతో మోసానికి గురైన …

రాష్ట్రపతి ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ దూరం

హైదరాబాద్‌:  రాష్ట్రపతి ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రావుతో సహ ఆ పార్టీ ఓటింగ్‌కి దూరంగ ఉండాలను కుంటునట్టు సమాచారం. పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలింగ్‌కు దూరంగా …

వరంగల్‌ బాలకార్మికులకు విముక్తి

వరంగల్‌:వరంగల్‌లో ఈ రోజు 30మంది బాలకార్మికులకు విముక్తి కలిగించారు వస్త్ర దుకాణాలు,హోటళ్లపై పొలిసులు దాడులు చేశారు.అక్కడ నిబందనలకు విరుద్దంగా పనిచేస్తున్న బాలకార్మికులకు విముక్తి కలిగించారు.సంబందిత యజమానులపై కేసులు …

పుణేలో 75 లక్షల ఆభరణాలు చోరీ

ముంబయి:మహరాష్ట్ర రాష్ట్రంలోని పుణేలో బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది.రూ.75లక్షల విలువైన ఆభరణాలను దుండగులు అపహరించారు.షాఫు యజమాని ఫిర్యాదు మేరకు పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు …

ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక సదస్సు ప్రారంభం

విజయవాడ: ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక అమలుపై జిల్లా స్థాయి సదస్సు విజయవాడ సిద్ధార్ధ ఆడిటోరియంలో ఈ రోజు ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతారెడ్డి, …

తిరుమలలో కిక్కిరిసిన భక్తుల రద్దీ

తిరుపతి, జూలై 14 (జనంసాక్షి) : తిరుమలలో ఈ రోజు కొండపైకి వెళ్లే కాలిబాట మార్గం కిక్కిరిసింది.రెండవ శనివారం ఆదివారం సెలవులు కావడంతో తిరుమలకు అధిక సంఖ్యలో …

అమ్మవారిని దర్శించుకున్న మంత్రి గీతారెడ్డి

విజయవాడ:బెజవాడ కనకదుర్గ అమ్మ వారిని శనివారం మంత్రి గీతారెడ్డి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకపూజలు జరిపించారు.ఆలయ ఈఓ రఘనాద్‌ ఆమెకు అమ్మవారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు.రాష్ట్రప్రజటు సుఖ …