జిల్లా వార్తలు

ఫిల్మ్‌ భవన్‌ లో నేడు వజ్రోత్సవ చిత్రం ”దేవదాసు” ప్రదర్శన:

కరీంనగర్‌, జూలై 14(జనంసాక్షి): సరిగ్గా 60 సంవత్సరాల క్రితం విడుదలై వజ్రోత్సవం జరుపుకుంటున్న ”దేవదాసు” చిత్రాన్ని నేడు సాయంత్రం 6.00 గంటలకు స్థానిక ఫిల్మ్‌ భవన్లో ప్రదర్శించనున్నట్లు …

ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ పోటీ

నూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తరుపున అభ్యర్థిని బరిలో నిలపాలని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి. భాజపా అధ్యక్షుడు నితిన్‌గడ్కరీ నివాసంలో ఆపార్టీ అగ్రనేతలు సమావేశమై …

పూరీ-యశ్వంత్‌పూర్‌ల మధ్య వీక్లీ గరీబ్‌ రథ్‌

హైదరాబాద్‌: ఈ నెల 20 నుంచి పూరీ-యశ్వంతపూర్‌ మధ్య వీక్లీ గరీబ్‌ రథ్‌ను ఈన్ట్‌కోన్ట్‌ రైల్వే ప్రవేశ పెట్టనుంది. ప్రతి శెక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు పూరీ-యశ్వంత్‌పూర్‌ …

మావోయిస్టుల కదలికలపై పోలీసుల తనిఖీలు

విజయనగరం: ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దుల్లో సివిల్‌, సీఆర్పీఎఫ్‌ బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు నిఘా వ్యవస్థ నుంచి సమాచారం అందడంతోనే పోలీసులు తనిఖీలు చేపట్టినట్లు …

పిడుగుపాటుకు బాలుడి మృతి

ఖమ్మం: జిల్లాలోని వెంకటాపురం మండలం మంగలవాయిలో విషాదం చోటు చేసుకుంది. పిడిగుపాటుకు ఓ బాలుడు మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుని తల్లిదండ్రులు తీవ్ర …

ఉప రాష్ట్రపతి ఎన్నికపై నిర్ణయం తీసుకోలేదు: జేడీ

పాట్నా: ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదని జనతదల్‌ అధ్యక్షుడు ఎంపీ బాసిస్త్‌ నారయణ్‌సింగ్‌ తెలిపారు. హమిద్‌ అన్సారీకి మద్దతు ఇచ్చే విషయంలో …

సైకో సాంబ దొరకలేదు: ఎస్పీ రవికృష్ణ

విజయవాడ: పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న సైకో సాంబశివరావు ఆచూకీ లభ్యం కాలేదని గుంటూరు అర్బన్‌ ఎస్పీ రవికృష్ష స్పష్టం చేశారు. సాంబను పోలీసులు పట్టుకున్నారన్నది కట్టుకథేనని ఆయన …

మంత్రి టీజీ వ్యాఖ్యలపై ఐఏఎస్‌ల ఆగ్రహం

హైదరాబాద్‌: మంత్రి టీజీ వెంకటేష్‌ చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్‌లు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేశౄరు. అధికారులు సక్రమంగా పని చేయకపోతే కాల్చిపారేయాలనడం మంత్రి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఐఏఎస్‌లు …

బీజేపీ కోర్‌ కమిటీ భేటీ

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించేందుకు బీజేపీ కోర్‌ కమిటీ భేటీ అయ్యింది. ఇప్పటికే హమీద్‌ అన్సారీ అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని అద్వానీకి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఫోన్‌ చేశౄరు. అన్సారీకి …

రూ.29కే కిలో సన్న బియ్యం పథకం ప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రూ.29లకే కిలో సన్నబియ్యం పథకాన్ని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి శ్రీధర్‌బాబు ఈరోజు కొత్తపేట రైతు బజారులో ప్రారంభించారు. మార్కెట్‌లో మొదటిరకం …