జిల్లా వార్తలు

సోనియాకు కృతజ్ఞతలు తెలిపిన అన్సారీ

న్యూఢిల్లీ: రెండోసారి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్‌ చేసినందుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాంగాధి, ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు హమీద్‌ అన్సారీ కృతజ్ఞతలు తెలిపారు. యూపీఏ భాగస్వామ్య పక్షాల మద్దతులే అన్సారీని …

రాష్ట్రపతి విరాళాల కేసు.

తన ఆదేశాలపై తనే స్టే జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు న్యూడిల్లీ: ఢిల్లీ హైకోర్టు తన ఆదేశలనే నిలుపుదల చేస్తూ స్లే జారీ చూసింది. సమాచార హక్కు …

ఖాన్‌ కుమార్తె పెళ్లి విందులో దారుణం

తాలిబన్‌ వ్యతిరేక నేతపై మానవబాంబు దాడి అఫ్గాన్‌లో అహ్మద్‌ఖాన్‌సహ 23 మంది దుర్మరణం ఖాన్‌ కుమార్తె పెళ్లి విందులో దారుణం మాజారేషరీఫ్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్‌ వ్యయాతిరేక రాజకీయ …

ఎల్‌టీటీఈపై నిషేధం పొడిగింపు

న్యూడిల్లీ: ఉగ్రవాద సంస్థ ఎల్‌టీటీఈపై నిషేధాన్ని కొనసాగించాలని భారత్‌ నిర్నయించింది. ఇప్పటికీ అ సంస్థ భారత్‌ పట్ల తీవ్ర వ్యతిరేక భావజాలంతో ఉందని, అది భారత పౌరులకు …

ఉద్యమాలకు స్ఫూర్తి పర్లపల్లి పోరాటం

కరీంనగర్‌ : అన్యాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలకు పర్లపల్లి గ్రామస్తులు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం కొనియాడారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలో …

తెలంగాణ గుండె గొంతుక

  ‘జనంసాక్షి’ ఉద్యమ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కోదండరామ్‌ కరీంనగర్‌ : కరీంనగర్‌ కేంద్రంగా వెలువడుతున్న తెలంగాణ దినపత్రిక ‘జనంసాక్షి’ తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం ముఖ్య అతిథిగా …

ముందు తెలంగాణపై తేల్చాకే

విజయమ్మ మా గడ్డపై అడుగుపెట్టాలి వైఎస్సార్‌సీపీ సిరిసిల్ల పర్యటన ఓ రాజకీయ డ్రామా సీమాంధ్ర నాయకత్వాన్ని ప్రజలు సహించరు : కేటీఆర్‌ హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) …

ఉప రాష్ట్రపతి పదవికి యూపీఏ అభ్యర్థిగా హమీద్‌ అన్సారీ

ఢిల్లీ:ఉపరాష్ట్రపతి పదవికి యూపీఏ అభ్యర్థిగా హమీద్‌ అన్సారీ పేరు ఖరారైంది.ప్రధాని నివాసంలో ఇవాళ యూపీఏ బాగస్వామ్య పక్షాలు సమావేశమై ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై తీవ్రంగా చర్చించాయి.చర్చల అనంతరం …

అంగారకయాత్రకు రంగం సిద్ధం

మైసూర్‌: అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది నవంబరుకల్లా భారత్‌ అంగారకయాత్ర చేపడుతుంది, ఇస్రో ఛైర్మన్‌, స్పేన్‌ డిపార్ట్‌మెంట్‌ సక్రెటరీ అయిన కె. రాధాకృష్ణన్‌ ఈ …

ముఖ్యమంత్రి పదవిని కోరుకోవటం లేదు:జానారెడ్డి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి పదవిని కోరుకోవటం లేదని కాంగ్రెస్‌నేత జానారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటమే ముఖ్యమని రాష్ట్రపతి ఎన్నికను తెలంగాణకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రజా సంఘాల జేఏసీ …