జిల్లా వార్తలు

ప్రజల సమస్యలు తీర్చేందుకే ఇందిరమ్మ బాట:సీఎం

రాజమండ్రి:ప్రజలవద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను తీర్చడమే ఇందిరమ్మ బాట లక్ష్యమని  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఆయన ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా …

నర్సు ఆత్మహత్యయాత్నం

వరంగల్‌ : వరంగల్‌లో ఓ నర్సు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇక్కడి ఎంజీఎం ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్సుగా పని చేస్తున్న స్వప్న ఆత్మహత్యయాత్నం  చేశారు. ప్రాణపాయ స్థితిలో ఉన్న  …

30నుంచి పార్లమెంట్‌ వద్ద సీపీఎం ఆందోళన

గుంటూరు: కేంద్ర ఆర్థిక విధానాలకు నిరసనగా ఈ నెల 30నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు పార్లమెంట్‌ వద్ద ఆందోళన నిర్వహించనున్నట్లు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు …

విద్యుత్‌ సంక్షోభం పై భాజపా సదస్సు

హైదరబాద్‌:విద్యుత్‌ సంక్షోభం పై ఈనెల 23న భాజపా ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ సదస్సుకు గుజరాత్‌ విద్యుత్‌శాఖ మంత్రి …

సీఎం రాష్ట్రాన్ని స్మషానాంధ్రప్రదేశ్‌గా మార్చాడు:రేవంత్‌రడ్డి

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రాష్ట్రాన్ని స్మషానాంధ్రప్రదేశ్‌గా మార్చాడని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే  రేవంత్‌రెడ్డి విమర్శించాడు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు …

రాష్ట్రంలో కొనసాగుతోన్న అల్పపీడన ద్రోణి

విశాఖపట్నం: రాష్ట్రంలో బలహీన అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖలోని వాతావరణ హెచ్చరికల కేంద్ర తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ద్రోణి ఛత్తీస్‌గఢ్‌ …

నేడు ‘ఇందిరమ్మ బాట’ను ప్రారంభించనున్న సీఎం

రాజమండ్రి:సంక్షేమ పథకాల అమలుతీరు పరిశీలను,క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే కార్యక్రమం ఇందిరమ్మ బాటను ముఖ్యమంత్రి నేడు తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించనున్నారు.శనివారం నుంచి మూడు రోజులపాటు సీఎం …

ఖమ్మం జిల్లా తెలంగాణలో అంతర్భాగం: రేణుకాచౌదరి

ఖమ్మం : ఖమ్మం జిల్లా తెలంగాణలో అంతర్భాగమని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యురాలు, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి అన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌  రూపొందించి, తన ఎంపీ …

రాష్ట్రానికి వర్షసూచన

హైదరాబాద్‌:ఛత్తీస్‌ఘడ్‌ నుంచి తెలంగాణ,దక్షిణ కోస్తాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ద్రోణి స్థిరంగా కొనసాగుతొంది.దీంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి 5సెం.మీల …

టింబర్‌డిపోలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌:నాచారం పారిశ్రామిక వాడ రోడ్‌ నెం7లో ని మహలక్ష్మి టింబర్‌ డిపోలో అగ్ని ప్రమాదం చోటుచేసుకొని మంటలు పెద్డఎత్తున ఎగసిపడుతున్నాయి.ఘటనాస్థలికి చేరుకున్న రెండు అగ్నిమాపక శకటాలతో మంటలను …