జిల్లా వార్తలు

నేడు భూపతిపాలెం ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం

రాజమండ్రి:జటయజ్ఞంలో భాగంగా రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో నిర్మించిన తొలి నీటిపారుదల శాఖ ప్రాజెక్టును శనివారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వద్ద సీతపల్లి వాగుపై నిర్మించిన …

టీడీపీ నేతల అరెస్ట్‌

రాజమండ్రి: జిల్లాలో ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సంధర్బంగా ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వటానికి వెళ్ళీన తెెలుగుదేశంపార్టీ  నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. టీడీపీ …

వనస్థలిపురం ఎన్‌బీఐలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌:వనస్థలపురం ఎన్‌బీఐలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.విద్యుదాఘతంతో బాంక్‌లో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి.ఏసీ కంప్యూటర్లు నగదు లెక్కింపు పర్నిచర్‌ పూర్తిగా దగ్దమయ్యాయి.ఘటనాస్థలికి …

లాల్‌దర్వాజా బోనాలకు సర్వం సిద్ధం

హైదరాబాద్‌: తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే లాల్‌దర్వాజ బోనాలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం నుంచి రెండు రోజుల పాటు మహంకాళి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. పాతబస్తీలోని మొత్తం 11 …

అప్ఘాన్‌లో ఆత్మాహుతి దాడి

కాబుల్‌ : ఉత్తర అప్ఘానిస్తాన్‌లోని మరో సారి ఆత్యహుతి దాడి జరిగింది. సుమంగన్‌ ప్రాంతంలో ఐబక్‌లోని పంక్షన్‌ హాలు వద్ద ఓవ్యక్తి ఆత్యాహుతి దాడికి పాల్పడిన ఘటనలో …

గుండుగీయించుకొని ఎమ్మెల్యే నిరసన

కైకలూరు: విద్యుత్‌ కోతలకు నిరసనగా కైకలూర్‌ ఎమ్మెల్యే వెంకటరమణ వినూత్న నిరసన చేపట్టారు. అప్రకటిత కోతలను ఎత్తివేయాలంటూ ఆయన కైకలూరు విద్యుత్‌సబ్‌ స్టేషన్‌ ఎదుట గుండు గీయించుకొని …

డీసీఎంను ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

జడ్చర్ల:మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల వద్ద భారత్‌ పెట్రోలియం బంక్‌ వద్ద ఆగివున్న డీసీఎం వ్యాన్‌ను వెనకవైపు నుంచి వేగంగా వచ్చిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది.ఈ …

మిషెల్‌ ఒబామాను కాల్చేస్తా!

వాషింగ్టన్‌:అమెరికా ప్రధమ పౌరురాలు మిషెల్‌ ఒబామా ప్రాణాలకు ముప్పు పోంచి ఉందా.అదీ శ్వేతసౌదం రక్షణ దళంలో విదులు నిర్వర్తించిన ఓ పోలీస్‌ అధికారి నుంచే అవుననే అంటున్నాయి …

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో శనివారం బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర రూ. 29,590, 22 క్యారెట్ల బంగారం ధర …

లగడపాటిపై ఎంపీ రాజయ్య మరోసారి ఫైర్‌

వరంగల్‌: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై ఎంపీ సిరిసిల్ల రాజయ్య మరోసారి ఫైర్‌ అయ్యారు. లగడపాటికి బుద్ది మందగించిందని, వెంటనే ఆయనను ఎర్రగడ్డలోని ఆస్పత్రిలో చేర్పించాలని రాజయ్య …