జిల్లా వార్తలు

7కేజీల వెండి అపహరణ

అనంతపురం: బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి ఏడు కేజీల వెండి అపహరణకు గురైన ఘటన పామిడి మండల రామరాజుపల్లెలో చోటుచేసుకుంది.ఆదిలాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి …

గౌహతి ఘటనలో నిందితుల కోసం కొనసాగుతున్న గాలింపు

గౌహతి: అసోంలోని గౌహతి నగరంలో ఓ బార్‌ ముందు అందరూ చూస్తుండగానే మైనర్‌ బాలిక దుస్తులు చించివేసి లైంగింక వేధింపులకు పాల్పడిన ఘటనలో నిందితుల కోసం పోలీసులు …

భారీ వర్షానికి కుప్పకూలిన రైస్‌ మిల్లు

కరీంనగర్‌, సుల్తానాబాద్‌: మండలంలో కాట్లపల్లి గ్రామంలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి సాయిరాం రైస్‌ మిల్లు కుప్పకూలింది. ఈ సమయంలో మిల్లులో కుప్పకూలింది. ఈ …

ఓయూ , కేయూ మెడికల్‌ కళాశాలల్లో

అదనపు సీట్లు కేటాయించండి ఎంసీఐని ఆదేశించిన హైకోర్టు హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంతంలోని మెడికల్‌ కళాశాలల్లో అదనపు సీట్ల కేటాయింపు వ్యవహారం వివాదాస్పదంగా …

మరో ‘మిలియన్‌ మార్చ్‌’ జరగాలి

తెలంగాణ ప్రక్రియకు సీఎం గండి కొడుతున్నారు ‘ఇందిరమ్మబాట’ ను అడ్డుకోండి : నిజామాబాద్‌ ఎంపీ యాష్కీ కోరుట్ల రూరల్‌/ హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : ప్రత్యేక …

అగ్ని -1 ప్రయోగం విజయవంతం

బాలాసోర్‌, జూలై 13 (జనంసాక్షి) : భారత్‌ శుక్రవారం ఖండాంతర క్షిపణి అగ్ని-1ను విజయంతంగా పరీక్షించింది. దీని లక్ష్య దూరం 700 కిలోమీటర్లు. ఇది అణు ఆయుధాలు …

తెలంగాణను నిండా ముంచేందుకే పోలవరం పాల్వాయి గోవర్ధన్‌

హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : తెలంగాణను నిండా ముంచేందుకే పోలవరం నిర్మిస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. …

ఔను రామాంజనేయులు రక్తం తాగిండు

హెచ్‌ఆర్సీ షాక్‌ శ్రీఆయన హయాంలో జరిగినవన్నీ బూటకపు ఎన్‌కౌంటర్లే బాధితులకు పరిహారం చెల్లించాలి ఫేక్‌ ఎన్‌కౌంటర్ల పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సంచలన తీర్పు వెలువరించింది …

వీవీఐపీ సంస్కృతికి చరమగీతం పాడాలి

లాహోర్‌: పాకిస్థాన్‌లో వీవీఐపీ సంస్కృకి చరమగీతం పాడాలంటూ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ లాహోర్‌ హైకోర్టులో గురువారం ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. వీవీఐపీ సంస్కృతిని …

సిరియాలో 200 మంది వూచకోత

బీరుట్‌: హమా ప్రాంవతంలోని ట్రెమ్‌సే గ్రామంపై సిరియా ప్రభుత్వ బలగాలు యుద్ద ట్యాంకులు, హెలికాప్టర్లలతో దాడి చేసి 200 మందికి పైగా ప్రజలను చంపేశాయని ఆ దేశ …