జిల్లా వార్తలు

కరీంనగర్‌ ప్రజలకు తాగునీరందించాలి:పోన్నం

కరీంనగర్‌:జిల్లా ప్రజలకు తాగు నీరందించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కోరారు.జిల్లా ప్రజలకు నీళ్లివ్వకుండా ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తీసుకెళ్లితే ఉరుకునేదిలేదని హెచ్చరించారు.ఈరోజు ఆయన ఇక్కడ రాష్ట్రస్థాయి …

వర్షాకాల సమావేశాలపై రాష్ట్రపతితో ప్రధాని చర్చ

న్యూఢిల్లీ:ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శుక్రవారం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను కలిశారు.వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు,ఇతర కీలక అంశాలపై దాదాపు అరగంటపాటు చర్చించారు.వ్యవసాయ ఉత్పత్తి పెంపు,లాభదాయకత రైతు పరిశ్రమల భాగస్వామ్యం …

రెండో రోజు జగన్‌ను విచారిస్తున్న ఈడీ

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌ను రెండో రోజు విచారించ డానికి ఎస్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. ఈడీ బృందం జగన్‌ను సాయంత్రం 5 …

సోదరిని వేధింపులకు గురిచేస్తున్నాడనే కారణంతో బావను హత్య చేసిన : బావమరుదులు

నిజామాబాద్‌: తన సోదరిని నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడనే కారణంతో బావను చంపిన బావమరదులు ఈ ఘటన కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌రెడ్డి …

పాక్‌లో బాంబు పేలుడు

ఇస్లామాబాద్‌:పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరం శివార్లలోని మార్కెట్‌ వద్ద శుక్రవారం ఉదయం శక్తివంతమైన బాంబు పేలటంతో ఆరుగురు మరణించారు.మరో 12 మందికి గాయాలయ్యాయి.వీరిలో అవామీ నేషనల్‌ పార్టీ నేత …

ఎమ్మెల్యే అత్యాచారంపై మహిళ మృతి

పెరంబదూరు: తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఓ మహిళపై హత్యాచారం చేశాడు. ఆ మహిళ  చికిత్స పొందుతూ ఆసుప్రతిలో మృతి చెందింది. ఈ కేసులో పోలీసులు …

క్షమాభిక్షకు తాజాగా సరబ్‌జిత్‌ దరఖాస్తు

న్యూఢిల్లీ:పాకిస్థాన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయుడు సరబ్‌జిత్‌ సింగ్‌ క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా పాక్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్ధారీకి తాజాగా విజ్ఞాపన దాఖలు చేశారు.ఆగస్టు 14న దేశస్వాతంత్య్ర దినోత్సవం …

కూకట్‌పల్లి బార్‌ అసోషియేషన్‌ ఎన్నికల్లో తెలంగాణ

హైదరాబాద్‌: కూకట్‌పల్లి బార్‌ అసోషియేషన్‌ ఎన్నికల్లో తెలంగాణ న్యాయవాదులు ఘనవిజం సాధించారు. అధ్యక్షులుగా నవనీతరావు, ఉపాధ్యక్షులుగా ధర్మేష్‌, రవికాంత్‌ స్పోర్ట్స్‌ ఆండ్‌ కల్చరల్‌ సెక్రటరీగా శ్రీకాంత్‌ ఎన్నికయ్యారు.

తూ.గో జిల్లా పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ప్రారంభించేందకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లాకు బయలు దేరి కొంతసేపు బేగంపేట విమానాశ్రయంలో వేచి ఉన్నారు. అనంతరం ఆయన రాజమండ్రికి బయలు …

సిరియాలో హింసను ఆపేందుకు చర్యలు చేపట్టాలి: హిల్లరీ క్లింటన్‌

వాషింగ్టన్‌: సిరియాలో జరుగుతున్న మారణకాండపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్‌ స్పందించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వెంటనే  చర్యలు చేపట్టి సిరియాలో హింసను ఆపాలని …