జిల్లా వార్తలు

వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో భారీ ఆందోళన

` తక్షణం చట్టాన్ని వెనక్కు తీసుకోవాలి డిమాండ్‌ ` ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆందోళనలు ` నిరసనలకు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సంఫీుభావం హైదరాబాద్‌(జనంసాక్షి):వక్ఫ్‌ …

నేటి నుంచి అమల్లోకి ఎస్సీ వర్గీకరణ చట్టం

` అంబేద్కర్‌ జయంతి సందర్భంగా జీవో విడుదల ` క్యాబినెట్‌ సబ్‌-కమిటీ తుది ఆమోదం ` దశాబ్దాల నాటి ఎస్సీ సబ్‌-కమిటీ డిమాండ్‌ను నెరవేర్చిన కాంగ్రెస్‌ ` …

వందేళ్లపాటు భూభారతి ఉండాలి

` సామాన్యలకు సైతం అర్థంకావాలి ` ఆ విధంగా పోర్టల్‌ రూపకల్పన చేయాలి ` భద్రతాపరమైన సమస్యలు రాకుండా అత్యాధునికంగా రూపొందించాలి ` అందుకోసం నిర్వహణ బాధ్యతను …

ప్రతానం వేడుకలో

బూర్గంపహాడ్ (జనంసాక్షి): అదే గ్రామానికి చెందిన గొంది సాంబిరెడ్డి నాగేంద్ర దంపతుల కుమార్తె నాగలక్ష్మి, సంతోష్ రెడ్డి ప్రతానం వేడుకలో ఎమ్మెల్యే పాయం పాల్గొని కాబోయే నూతన …

బీఆర్ఎస్ 25 ఏళ్ల పండుగకు ప్రజలు వెల్లువల వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు

నల్గొండ బ్యూరో (జనంసాక్షి) :  ఈనెల 27న వరంగల్ లో జరిగే బిఆర్ఎస్ 25 ఏళ్ల పండుగకు వెల్లువలా జనాలు తరలివచ్చేందుకు సన్నద్ధం అవుతున్నారని మాజీ మంత్రి …

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

మంథని, (జనంసాక్షి) : రైతును రాజు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. …

శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేత రామారావు అన్నదానం : పాల్గొన్న దుద్దిల్ల శ్రీను బాబు

మంథని (జనంసాక్షి) : స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అసెంబ్లీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు 26వ వర్ధంతి సందర్భంగా కమాన్ పూర్ మండల కేంద్రంలోని …

రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణకే పాదయాత్ర : జై బాపు,జై భీమ్,జై సంవిధాన్

చిలప్ చెడ్, (జనంసాక్షి) : రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ఉద్దేశంతో జై బాపు, జై భీమ్, జై సoవిదాన్ పాదయాత్రలు చేపట్టినట్లు టిపిసి సాధికార ప్రతినిధి ఆవుల …

నల్లగొండ కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌…. అమలు కానీ ఆదేశాలు

మర్రిగూడ, (జనంసాక్షి): కలెక్టర్ ఆదేశాలు బికాతర్.కలెక్టర్ ఆదేశాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన మండల అధికారులు, అర్ధరాత్రి వరకు కొంతమంది అధికారులు అక్కడే ఉండి మరి ఊరి …

సుంకాలపై ట్రంప్‌ కీలక నిర్ణయం..

` టారిఫ్‌ల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు, చిప్‌లకు మినహాయింపు ` దీంతో వినియోగదారులతో పాటు యాపిల్‌, శాంసంగ్‌ వంటి దిగ్గజ సంస్థలకు భారీ ఊరట వాషింగ్టన్‌(జనంసాక్షి): సుంకాలపై …