తెలంగాణ

బీహార్‌లో పేకమేడల్లా కూలుతున్న వంతెనలు

` ప్రారంభానికి ముందే బక్రా నదిపై కుప్పకూలిన బ్రిడ్జి ` రూ.కోట్ల ప్రజాధనం నీటిపాలు ` నాణ్యత లోపమే అని మండిపడుతున్న స్థానికులు పాట్నా(జనంసాక్షి):రూ.కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన …

విద్యుత్‌ కుంభకోణ సూత్రధారులను శిక్షించాల్సిందే..

` ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ ఒప్పందంతో రూ. 2,600 కోట్ల నష్టం ` జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ ఎదుట కోదండరామ్‌ ,విద్యుత్‌ శాఖ మాజీ అధికారి రఘు వెల్లడి …

మంత్రి కోమటిరెడ్డిని అడ్డుకున్న బాధితులు

నల్లగొండ : రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నల్లగొండ బైపాస్ రోడ్ బాధితులు ఘోరావ్ చేశారు. బైపాస్ రోడ్డు వల్ల తమ బతుకులు రోడ్డున …

| గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రాథమిక కీ విడుదల..

తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో మాస్టర్ ప్రశ్నపత్రంతో పాటు ప్రాథమిక కీ …

ఏపీ ఈఏపీసెట్‌ల్లో తెలంగాణ విద్యార్థి శ్రీశాంత్‌రెడ్డి సత్తా

 ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి యెల్లు శ్రీశాంత్‌రెడ్డి సత్తా చాటాడు. అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో శ్రీశాంత్‌రెడ్డి ప్రథమ ర్యాంకు సాధించాడు. మంగళవారం అమరావతిలో ఈఏపీసెట్‌ …

నేడు,రేపు భారీ వర్షసూచన

మంగళవారం 13 జిల్లాలకు బుధవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం హైదరాబాద్‌: తెలంగాణలో మంగళ, బుధవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు …

రాష్ట్రమంతటా విస్తరించిన నైరుతి

` పలు జిల్లాల్లో రానున్న రోజుల్లో వర్షాలు హైదాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించనున్నాయి. …

గొర్రెల స్కామ్‌లో ఏసీబీ దూకుడు

` కస్టడీలోకి మాజీ ఎండి, తలసాని ఓఎస్డీలు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో గొర్రెల స్కామ్‌ దర్యాప్తులో ఏసీబీ అధికారులుదూకుడు పెంచారు. నిందితులను ఏసీబీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం …

కాళేశ్వరంపై పూర్తి నిర్ధారణకు వచ్చాకే నివేదిక ఇస్తాం

` పలువురికి నోటీసులు ఇచ్చిన చంద్ర ఘోష్‌ కమిటీ ` విచారణకు రావాలని నిర్మాణ సంస్థలకు ఆదేశాలు హైదరాబాద్‌(జనంసాక్షి):కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై చంద్ర ఘోష్‌ కమిటీ …

రుణమాఫీ దిశగా రాష్ట్ర సర్కారు

` పథకంపై సీఎం రేవంత్‌ సమీక్ష ` ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం హైదరాబాద్‌(జనంసాక్షి):పంట రుణమాఫీకి విధివిధానాలు రూపొందించాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు …