తెలంగాణ

భూ వివాదాలతో వ్యక్తి దారుణ హత్య

రాష్ట్రంలో రోజురోజుకు కాంగ్రెస్‌ గుండాల దాడులు పెరిగిపోతున్నాయి. రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో శాంతిభద్రతలు క్షిణిస్తున్నాయి. ఆ పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై …

ఎంపీటీసీ భారతమ్మ గోపాల్ కు ఘనంగా సన్మానం

వలిగొండ జూలై 06 ( జనం సాక్షి) : మండల పరిధిలోని టేకుల సోమారం గ్రామ ఎంపీటీసీ చేగూరి భారతమ్మ గోపాల్ లా పదవి విరమణ సందర్భంగా …

కాంగ్రెస్‌లో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి

హైదరాబాద్‌:  ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్‌.. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డికి  మూడురంగుల కండువా కప్పింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం …

భర్త ఆచూకీ కోసం భార్య ధర్నా

ఆర్మూర్‌ : తన భర్త ఆచూకీ తెలపాలని నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలోని హౌజింగ్‌ బోర్డు కాలనీలో సత్‌పుతె గిర్మాజి అశ్విని అనే మహిళ ఆందోళనకు దిగింది. …

టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ

  హైదరాబాద్‌: (TGPSC) వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పాడింది. పోస్టులు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా …

త్వరలో మంత్రి వర్గ విస్తరణ

` గవర్నర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటి ` కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌తో సీఎం సమావేశం ` పలు అంశాలు చర్చ హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్ర కేబినెట్‌ ను విస్తరించొచ్చు నేపథ్యంలో …

విజయవాడ-జగదల్‌పూర్‌ హైవేలో మార్పులు

ఖమ్మం : విజయవాడ-జగదల్‌పూర్‌ హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో ఆయన విూడియాతో మాట్లాడారు. రహదారుల నిర్మాణంలో …

ఉస్మానియా యూనివ‌ర్సిటీలో నిరుద్యోగుల నిర‌స‌న‌

హైద‌రాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌పై నిరుద్యోగ జేఏసీ ఉద్య‌మ నాయ‌కుడు మోతీలాల్ నాయ‌క్ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న గాంధీ ఆస్ప‌త్రిలోనూ …

అమ్మో.. ఇంట్లో నాగుపాముల కుప్ప

కొత్తగూడెం : నెహ్రూ బస్తీకి చెందిన కరెంటు ఎలక్ట్రిషన్ రాజు ఇంటి గోడకు ఉన్న రంధ్రంలో పాము పిల్లలు కనిపించడం కలకలం రేపింది. ఎలక్ట్రిషన్ రాజు ఇంటి …

కొల్చారంలో ప్రోటోకాల్ కొట్లాట

కొల్చారం : మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని కొల్చారం మండలంలో రాష్ట్ర దేవాదాయ అడవి శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. …