తెలంగాణ

తెలంగాణ ఈఏపీసెట్ కౌన్సెలింగ్: రేపటి నుంచే స్లాట్ బుకింగ్ ప్రారంభం

తెలంగాణ (జనంసాక్షి): తెలంగాణ  రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోరుకుంటున్న విద్యార్థుల కోసం ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది. తెలంగాణ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను …

ఇద్దరు కేంద్రమంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు?: కేటీఆర్

హైదరాబాద్  ( జనం సాక్షి): హైదరాబాద్ నగరం మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా …

స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్ (జనంసాక్షి) : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. మూడు నెలల్లో అంటే సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు …

నీటి వాటాలో కేసీఆర్‌ మరణశాసనం రాశారు

` తెలంగాణ ద్రోహులెవరో, గోదావరి జలాల దొంగలెవరో అసెంబ్లీలో తేలుద్దాం ` పుట్టెడు అప్పులు మా నెత్తిన పెట్టి వెళ్లారు ` కేసీఆర్‌ కుటుంబం రూ.వేల కోట్ల …

రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు హరీశ్ రావు సవాల్

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘రైతు భరోసా’ విజయోత్సవ సభల పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతాంగాన్ని ఇబ్బందులకు …

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

` కాంగ్రెస్‌ శ్రేణలకు మీనాక్షి నటరాజన్‌ పిలుపు ` 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా ` రాష్ట్ర చరిత్రలోనే ఇదే తొలిసారి ` …

2018 ఎన్నికల నుంచే ఫోన్‌ ట్యాపింగ్‌..

` సిట్‌కు లభ్యమైన కీలక ఆధారాలు ` వివాదంలో మరో కీలక పరిణామం ` మాజీ సిఎస్‌ శాంతి కుమారి తదితరుల విచారణ ` వరుసగా ఆరోసారి …

గ్రామపంచాయతీ ఎన్నికలపై తీర్పు రిజర్వు

` హైకోర్టును నెల గడువు కోరిన ప్రభుత్వం ` నిర్వహణకు 60రోజుల సమయం కావాలన్న ఈసీ హైదరాబాద్‌(జనంసాక్షి):ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజులు సమయం కావాలని ఎలక్షన్‌ …

కేబినెట్‌ కీలక నిర్ణయాలు

` 201కి.మీ మేర ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి పచ్చజెండా ` చౌటుప్పల్‌ నుంచి సంగారెడ్డి వరకు రీజనల్‌ రింగ్‌రోడ్డు ` నేటితో రైతులందరికీ రైతుభరోసా పూర్తవుతుంది ` బనకచర్ల …

కేసీఆర్‌ కుటుంబానికి రేవంత్‌ ప్రభుత్వమే రక్షణ కవచం

` భారాసకు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని ప్రధానే చెప్పారు. ` అయినా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ` సీబీఐ విచారణ జరపాలని …

తాజావార్తలు