తెలంగాణ

తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

రాష్ట్రంలో చురుకుగా మారిన నైరుతి రుతుపవనాలు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ   మూడు రోజుల పాటు …

16న కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ భేటీ..

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈనెల 16న సచివాలయంలో కీలక సమావేశం జరగనుంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో నిర్వహించే రాష్ట్రస్థాయి కాన్ఫరెన్స్‌లో పలు …

సాంఘిక సంక్షేమ గురుకుల హాస్ట‌ల్‌లో ఎలుక‌ల స్వైర విహారం

రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌ల్లో ప్ర‌తి రోజు ఏదో ఒక స‌మ‌స్య ఉత్ప‌న్న‌మ‌వుతుంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అల్పాహారంలో బ‌ల్లులు, క‌లుషితం ఆహారం తిని అస్వ‌స్థ‌త‌కు …

తెలంగాణ ప్ర‌జ‌లు అన్ని గ‌మ‌నిస్తున్నార‌ని ఆశిస్తున్నా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల‌కు ప‌ట్టం క‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఆ రాష్ట్ర లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ ప్రాంతీయ పార్టీ టీడీపీకే మెజార్టీ సీట్లు వ‌చ్చాయి. దీంతో కేంద్ర …

రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకోవడం కాదు.. చదవాలి, పాటించాలి

ఫిరాయింపులపై కాంగ్రెస్‌ రెండు నాల్కల వైఖరి ఆస్కార్‌ విజేతలా రాహుల్‌ పోజులొద్దు.. రాజ్యాంగ స్ఫూర్తి కాపాడు ఎమ్మెల్యేల కోసం ఇంటింటికీ రేవంత్‌.. ఫిరాయింపులపై పోరాటమే న్యాయం కోసం …

ముగ్గురు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం

ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. మార్నింగ్‌ వాక్‌కు వెళ్దామని చెప్పి పిల్లలను కారులో ఎక్కించుకున్న తండ్రి.. నేరుగా దగ్గరికి తీసుకెళ్లాడు. కారును వేగంగా …

నేడు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప‌ర్యటన

సీఎం రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం త‌న సొంత జిల్లా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో పర్యటించ‌నున్నారు. ప‌ర్యటనలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులతో కలిసి ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. …

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కాంగ్రెస్‌: కేటీఆర్‌

పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) విమర్శించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం మరింత కఠినతరం చేస్తామన్న కాంగ్రెస్‌ …

స్కూల్ ఎడ్యుకేష‌న్ ఆఫీసును ముట్ట‌డించిన నిరుద్యోగులు

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో నిరుద్యోగుల నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. డీఎస్సీ రాత‌ప‌రీక్ష‌ల‌ను మూడు నెల‌ల పాటు వాయిదా వేయాలంటూ డైరెక్ట‌రేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేష‌న్ కార్యాల‌యాన్ని నిరుద్యోగులు …

భూ వివాదాలతో వ్యక్తి దారుణ హత్య

రాష్ట్రంలో రోజురోజుకు కాంగ్రెస్‌ గుండాల దాడులు పెరిగిపోతున్నాయి. రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో శాంతిభద్రతలు క్షిణిస్తున్నాయి. ఆ పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై …