తెలంగాణ

సోనియా రుణం తీర్చుకుందాం

బచ్చన్నపేట మే 11 ( జనం సాక్షి) అందరికీ సంక్షేమ పథకాలు జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునే సమయం …

కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు : శివగౌనీ పెంటగౌడ్

తూప్రాన్ మే 11( జనం సాక్షి) : తెలంగాణలో బి ఆర్ ఎస్ పార్టీ అని ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించిన ఓటు హోదా అని కాంగ్రెస్ …

వారాంతపు సంతలో చేతి గుర్తు  ప్లాస్టిక్ రహిత క్యారీ బ్యాగులతో వినూత్న ప్రచారం

తిరుమలాయపాలెం. జనంసాక్షి .మే 11. ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ. శనివారం మండల పరిధిలోని పిండిప్రోలు లో …

ఓటర్ లో చైతన్యాన్ని పెంపొందించేందుకే బైక్ ర్యాలీ……

తుంగతుర్తి మే 11(జనం సాక్షి) స్వేచ్ఛాయుత వాతావరణం లో ఓటు హక్కును వినియోగించుకోండి జిల్లా అదనపు కలెక్టర్ జి ఎస్ లత ఓటర్ కు ఓటు యొక్క …

ప్రతి ఒక్కరూ బసవేశ్వరుడిని ఆదర్శంగా తీసుకోవాలి.

మర్పల్లి మే 10 (జనంసాక్షి) మహాత్మా బసవేశ్వరుడు అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శమని మర్పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సిద్ధిరామప్ప, ఉపాధ్యక్షుడు …

కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ …

దేవరుప్పుల,మే 11(జనం సాక్షి):ఎల్లుండి నుంచి పార్లమెంట్ ఎన్నికలు ప్రారంభం కావడంతో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా భరోసా కల్పించడం కోసమే ఫ్లాగ్ …

మాధవనేని రఘునందన్ రావును లక్ష మెజార్టీతో గెలిపించాలి.

దౌల్తాబాద్ మే 11(జనం సాక్షి ) మెదక్ బిజెపి ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గెలుపు కోసం దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండల పరిధిలో సూరంపల్లి …

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం : బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ రహీముద్దీన్

దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామానికి చెందిన బుచ్చోళ్ళ సంతోష అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సయ్యద్ రహీమోద్దీన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి,ప్రగాఢ సానుభూతి …

రఘునందన్ రావు ను భారీ మెజార్టీతో గెలిపించాలి: బిజెపి దౌల్తాబాద్ పట్టణ ఇన్చార్జి మార్కంటి నర్సింలు

దౌల్తాబాద్ మే 11(జనం సాక్షి )దౌల్తాబాద్ మండల కేంద్రంలో మెదక్ బిజెపి ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గెలుపు కోసం బిజెపి నాయకులు ఇంటింటి ప్రచారం …

ప్రచారంలో పాల్గొన్నమాజీ సర్పంచ్

భువనగిరి రూరల్,జనం సాక్షి:మే 11, 2024. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించడం జరిగింది.గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికులను కలిసి ఈ …