తెలంగాణ

కేన్స్ రెడ్ కార్పెట్‌పై పోచంపల్లి ఇక్కత్ మెరవనుంది

భూదాన్ పోచంపల్లి, మే 16 (జనం సాక్షి ): ఇక్కత్ చేనేత అంబాసిడర్ రష్మీ ఠాకూర్ 2026లో జరిగే 79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై …

జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

జడ్చర్ల, మే 15 (జనంసాక్షి): జడ్చర్ల పురపాలక సంఘం కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం స్థానికంగా తీవ్ర కలకలం …

యశోదలో కోమా పేషెంట్ కు అరుదైన శస్త్ర చికిత్స, ప్రాణాలు కాపాడిన ప్రముఖ వైద్యులు

నిజామాబాద్ సిటీ మే15: జనం సాక్షి: రోడ్డు ప్రమాదానికి గురై కోమాలో ఉన్న పేషెంట్ కు సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రి లో అరుదైన శస్త్ర చికిత్స …

మన గ్రంథాలయ జ్ఞానోత్సవం…కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి సురేష్ బాబు

హయత్ నగర్, మే 15 (జనం సాక్షి) హయత్ నగర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో “99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” …

ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు ప్రారంభం

హయత్ నగర్, మే 15 (జనం సాక్షి) హయత్ నగర్ లో ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2026 27 విద్యా సంవత్సరానికి దోస్త్ ద్వారా అడ్మిషన్ల …

వాస్విక్ ఫౌండేషన్ను అభినందించిన ప్రజలు ప్రయాణికులు

బచ్చన్నపేట మే 15 ( జనం సాక్షి ): జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రంలో ప్రజలకు మజ్జిగ పంపిణీ …

మక్క కొనుగోలు జాప్యంపై రోడ్డెక్కిన రైతులు

రేగొండ,మే 15 (జనం సాక్షి); కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి చూస్తున్నా మక్కలను కొనుగోలు చేయటంలేదని ఆరోపిస్తూ రేగొండ మండలం లింగాల గ్రామ రైతులు …

నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి

చేర్యాల (జనంసాక్షి) మే 15 : దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు కేంద్ర విద్యాశాఖ మంత్రి పూర్తి బాధ్యత వహించాలని సీపీఐ సిద్దిపేట …

కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుంది

హయత్ నగర్, మే 15 (జనం సాక్షి)డీజిల్, పెట్రోల్ ధరలను పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి …

లైబ్రరీలో ఘనంగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని లైబ్రరీలో శుక్రవారం ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ, విద్యా వారంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం …

తాజావార్తలు