తెలంగాణ

గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం

జోగులాంబ గద్వాల జిల్లాలోవిషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్‌ నేతతనయుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..మల్దకల్ మండలం మాజీ జెడ్పీటీసీ, మాజీ కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు …

నేర స్థలం పరిశీలన సాక్షులను విచారణ

రాయికల్, అక్టోబర్ 15(జనం సాక్షి):రాయికల్ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన పాలెపు సురేష్ తండ్రి సాయిలు, 32 సంవత్సరాలు, ఎస్సీ మాదిగ అనునతడిని అదే గ్రామానికి చెందిన …

పత్తి రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం

పత్తి రైతుల జీవితాలతో కాంగ్రెస్‌ సర్కారు చెలగాటం ఆడుతున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న పెట్టుబడి సాయం అందించేలేదు, నేడు కష్టపడి …

పేద విద్యార్థులు చ‌దువుకునే గురుకులాల అద్దెలు చెల్లించేందుకు పైస‌ల్లేవా

రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు  వాటి యజమానులు తాళాలు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ …

ఫ్లోరైడ్ ఉద్యమకారుడు అంశుల సత్యనారాయణ మృతి

న‌ల్ల‌గొండ : ఫ్లోరైడ్‌ రక్కసిపై అలుపెరగని ఉద్యమాలు చేసిన అంశుల సత్యనారాయణ(75) ఇక లేరు. గ‌త నాలుగేండ్లుగా తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న త‌న సొంతూరు …

92 నియోజకవర్గాల్లో రోడ్లకు మహర్దశ

హైదరాబాద్ : తెలంగాణ గ్రామీణ రోడ్లకు మహర్దశ రానుంది. ఈ మేరకు 92 నియోజకవర్గాల్లో 641 పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో 1323.86 కిలోమీటర్ల …

ఉల్లంఘనలు జరగలేదు

` రాజ్యాంగ బద్ధంగానే మండలి చీఫ్‌ విప్‌ సహా, ఇతర నియామకాలు ` హరీశ్‌.. మీకిది తగదు: మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ శాసన మండలి చీఫ్‌ …

 మహేందర్‌రెడ్డికి చీఫ్‌ విప్‌ ఎలా ఇచ్చారు? ` హరీశ్‌రావు

హైదరాబాద్‌(జనంసాక్షి): మండలి చీఫ్‌ విప్‌గా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిని ఎలా నియమించారని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని చెప్పేందుకు ఇదొక …

అలయ్‌ బలాయ్‌ స్పూర్తి తెలంగాణ ఉద్యమంలో కీలకం

` సీఎం రేవంత్‌ రెడ్డి ` రేవంత్‌, చంద్రబాబు కలిసి పనిచేసి ఆంధ్రా,తెలంగాణను అగ్రభాగంలో నిలబెట్టాల ` హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ సంస్కృతిని నలుదిశలా …

ఉద్యమకారుడు, మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో జైల్లో ఉండి, ఇటీవలే బయటికి వచ్చిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా …

తాజావార్తలు