తెలంగాణ

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అరెస్టు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీకి బయలుదేరిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సహా, అపార్టీ కార్యకర్తలను లిబర్టీ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా పోలీసులు, సీపీఐ …

శాసనసభ సోమవారానికి వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. రెండు సార్లు వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన వెంటనే తెరాస, భాజపా, తెదేపా సభ్యులు స్పీకర్‌ పోడియం వద్ద …

రైల్వేలైన్ల మధ్య టిఫిన్‌బాక్స్‌లో బాంబు

మడికొండ (వరంగల్‌): వరంగల్‌ జిల్లా ఖాజీపేట-స్టేషన్‌ఘన్‌పూర్‌ రైల్వే లైన్ల మధ్య మూడు టిఫిన్‌ బాక్సుల్లో బాంబులు పెట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు రైల్వే రక్షకదళాలు, …

లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ వద్ద కవిత అరెస్టు

హైదరాబాద్‌ : అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవితతోపాటు, పలువురు తెరాస నేతలు, కార్యకర్తలను పోలీసులు లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ వద్ద అరెస్టు …

అసెంబ్లీ భవనంపైకి ఎక్కిన ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌ : తెరాస ఎమ్మెల్యేలు కావేటి సమ్మయ్య, వినయ్‌ భాస్కర్‌లు శాసనసభలోని తెరాస శాసనసభాపక్ష కార్యాలయ భవనంపైకి ఎక్కి నిరసన తెలిపారు. నల్లచొక్కాలు ధరించి భవనంపై నుంచి …

ఓయూలో బాష్పవాయువు ప్రయోగం

హైదరాబాద్‌ : ఓయూ నుంచి అసెంబ్లీ ముట్టడికి ర్యాలీగా బయలు దేరిన విద్యార్థులను ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు పోలీసుల పైకి రాళ్లురువ్వారు. …

ఎంపీలు మందా జగన్నాథం, వివేక్‌ అరెస్టు

హైదరాబాద్‌ : అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఎంపీలు మందా జగన్నాథం, వివేక్‌, తెరాస నేతలు వినోద్‌, జితేందర్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. అసెంబ్లీని ముట్టడించేందుకు నిజాంక్లబ్‌ వద్దకు …

నల్గొండ జిల్లాలో 2500 మందిపై బైండోవర్‌: ఎస్పీ

నల్గొండ : చలో అసెంబ్లీ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో 2,500 మంది పై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ నవీన్‌గులాంటి తెలిపారు. మరో 260 మందిని …

శ్రీవారిని దర్శించుకున్న లక్ష్మీనారాయణ

హైదరాబాద్‌ : సీబీఐ పూర్వపు జేడీ లక్ష్మీనారాయణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ వేకువజామున శ్రీహరి సుప్రభాతం, అభిషేకం సేవలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. …

భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెన్‌ నిలిపివేత

వరంగల్‌ : భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెన్‌ను పోలీసులు కాజీపేటలో నిలిపివేశారు. దీంతో రైలులో ఉన్న ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు.