తెలంగాణ

పోలీసు వలయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం చుట్టూ పోలీసులు మోహరించారు. ఒక్క విద్యార్థిని కూడా క్యాంపస్‌ నుంచి బయటికి రాకుండా యూనివర్శిటికీ వెళ్లే అన్ని …

ఎమర్జెన్సీ గుర్తుకు వస్తోంది: కూనంనేని

హైదరాబాద్‌ : భద్రతా ఏర్పాట్లు చూస్తే ఎమర్జెన్సీ కాలం గుర్తుకు వస్తోందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ…చలో అసెంబ్లీకి …

విధ్వంసాలకు పాల్పడవద్దు: హరీశ్‌రావు

హైదరాబాద్‌ : హింస మన మార్గం కాదు, విధ్వంసాలకు పాల్పడవద్దని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలంగాణ వాదులకు సూచించారు. నిరసన తెలిపే ప్రజల ప్రాథమిక హక్కును ప్రభుత్వం …

న్యాయవాదుల విధుల బహిష్కరణ

మెట్‌పల్లి : చలో అసెంబ్లీకి సంఘీభావంగా మెట్‌పల్లి కోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించారు. హైదరాబాద్‌ తరలి వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ కోర్టు ఎదుట నినాదాలు …

చెట్టుకు లారీ ఢీకొని డ్రైవర్‌ మృతి

ధర్మారం: వరంగల్‌-రాయపట్నం రాష్ట్ర రహదారిపై మల్లాపూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒరు మృతి చెందారు. మంచిర్యాల నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న బొగ్గులోడుతో ఉన్న లారీ చెట్టును …

నిర్భంధించిన వారిని విడుదల చేయాలి: హరీష్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి సన్నద్దమవుతోన్న తెలంగాణవాదులను అరెస్టు చేయడం అత్యంత దారునమని టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీష్‌ రావు విమర్శించారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో ప్రభుత్వం అరెస్టు …

కడియం శ్రీహరి అరెస్టు

జనగాం, వరంగల్‌: చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఒక రోజు ముందు వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన తెరాస పోలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరిని జనగాం పోలీసులు అదుపులోకి …

ఎర్రచందనం అక్రమరవాణా అడ్డుకోవడానికి టాన్క్‌ఫోర్స్‌

హైదరాబాద్‌ : అటవీ, పోలీసు అధికారులతో స్పెషల్‌ టాన్క్‌ఫోర్స్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అదేశాలు జారీ చేశారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎర్రచందనం అక్రమరవాణా అడ్డుకునేలా …

శాంతియుతంగా ఆందోళన చేపట్టాలి: కోదండరాం

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలంతా రేపు ఇందిరాపార్కు వద్దకు వచ్చి, అక్కడ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లాలని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం పిలుపు నిచ్చారు. …

ముగిసిన టీ ఉద్యోగుల జేఏసీ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఎన్టీవో భవన్‌లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సమావేశం ముగిసింది. చలో అసెంబ్లీపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణలో అప్రకటిత నిర్బంధకాండ కొనసాగుతున్నదని జేఏసీ నేతలు ఆగ్రహం …