తెలంగాణ

సభాపతికి లేఖపై తెదేపాను తప్పుబట్టిన మంత్రులు

హైదరాబాద్‌ : సభాపతికి లేఖ రాయడంపై మంత్రులు శ్రీధర్‌బాబు, కన్నా లక్ష్మీ నారాయణ, అనం రాంనారాయణరెడ్డి, రఘవీరా తదితరులు తెలుగుదేశం పార్టీని తప్పుబట్టారు. తెదేపా నేతలు సభాపతి …

డీజీపీని కలవనున్న ఎమ్మెల్యేల బృందం

హైదరాబాద్‌ : ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు తెరాస, భాజపా, సీపీఐ ఎమ్మెల్యేల బృందం డీజీపీ దినేశ్‌రెడ్డితో భేటీ కానుంది. చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి విషయమై …

నిర్బంధించిన వారిని విడుదల చేయాలి హరీష్‌రావు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ నేపథ్యంలో అక్రమంగా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలని తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద …

నిర్బంధించిన వారిని విడుదల చేయాలి హరీష్‌రావు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ నేపథ్యంలో అక్రమంగా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలని తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద …

సీఎంతో జానారెడ్డి, సారయ్య భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో మంత్రులు జానారెడ్డి, బస్వరాజు సారయ్యలు సమావేశమయ్యారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి నగర శివారులో నిరసన తెలిపేందుకు అయినా అనుమతి ఇవ్వాలని సీఎంను …

ఛలో అసెంబ్లీలో పాల్గొంటాం: ఎమ్‌ జేఏసీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): చలో అసెంబ్లీలో ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బింది పాల్గొంటారని తెలంగాణ మెడికల్‌ జేఏసీ తెలిపింది. తెలంగాణ జిల్లాల్లో అక్రమ అరెస్టులను ఆపకుండా అత్యవసర సేవలను నిలిపివేస్తామని ప్రభుత్వానికి …

పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రేపటి చలో అసెంబ్లీ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్శిటీ వద్ద గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓయూ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరిన విద్యార్థులను పోలీసులు ఎన్‌సీసీ …

మంత్రులు ప్రొటోకాల్‌ పాటించట్లేదు

హైదరాబాద్‌ : ప్రతిపక్ష సభ్యుల నియోజకవర్గాల్లో మంత్రులు ప్రొటోకాల్‌ పాటించట్లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమ అరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఉమ మాట్లాడుతూ… …

ఆరు నూరైన ఛలో అసెంబ్లీ జరుగుతుంది

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆరు నూరైన ఛలో అసెంబ్లీ జరిపి తీరుతామని ఎమ్మెల్యేలు గుండా మల్లేష్‌, ఈటెల రాజేందర్‌, యెండల లక్ష్మీనారాయణ గురువారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో …

గవర్నర్‌ను కలవనున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతంలో అక్రమ నిర్బంధాలను నిలిపివేయాలని కోరుతూ సాయంత్రం 4:30 నిమిషాలకు టీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఐ ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్‌ నర్సింహన్‌ను కలవనున్నారు.