తెలంగాణ
ప్రారంభమైన డైట్సెట్ పరీక్ష
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా డైట్సెట్ పరీక్ష ప్రారంభమైంది. 2,159 కేంద్రాల్లో అధికారులు పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష రాసేందుకు ఈసారి 5,06,000 మంది దరఖాస్తు చేసుకున్నారు.
విజయవాడ విద్యార్థికి ఐసెట్లో మొదటి ర్యాంకు
వరంగల్ : ఐసెట్ ఫలితాలు ఈ ఉదయం విడుదలయ్యాయి. 177 మార్కులతో విజయవాడకు చెందిన వెంకట బాలాజీ మొదటి ర్యాంకు సాధించాడు.
తాజావార్తలు
- “బూతు మాస్టర్”పై స్పందించిన డిఈఓ
- అవినీతి తిమింగలం
- ఆశలు ఆవిరి..
- మరియా కొరీనాను వరించిన నోబెల్ శాంతి బహుమతి
- క్రిమిసంహారక మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
- మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..
- భారత్- యూకే సంబంధాల్లో కొత్తశక్తి
- సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్ రచయితకు నోబెల్
- 42 % బీసీ రిజర్వేషన్కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మరిన్ని వార్తలు