తెలంగాణ

ఆర్టీసీ ఆన్‌లైన్‌ రిజర్వేషన్లలో భారీగా అక్రమాలు

హైదరాబాద్‌ : అర్టీసీ అన్‌లైన్‌ రిజర్వేషన్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఓ అర్టీసీ ఉద్యోగి నుంచి మ్యానువల్‌ టాపవ్‌ యూజర్‌, ఐడీ, పాస్‌వర్డ్‌ను …

జగన్‌ నిర్భంధాన్ని నిరసిస్తూ గుండు గీయించుకున్న వైఎస్‌ అభిమానులు

నల్గొండ, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎంపి జగన్మోహన్‌ రెడ్డి నిర్బంధానికి నిరసనగా యాదగిరిగుట్టలో వైఎస్‌ఆర్‌ అభిమానులు 30 మంది గుండు గీయించుకున్నారు. జగన్‌ అరెస్టుకు …

హౌసింగ్‌ సొసైటీ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తుపై స్టే

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీకి సంబంధించి సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు 4 వారాల స్టే విధించింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని …

శంషాబాద్‌లో గంధపు చెక్కలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

రంగారెడ్డి, జనంసాక్షి: జిల్లాలోని శంషాబాద్‌లో భారీగా గంధపు చెక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా శంషాబాద్‌లో స్మగ్లర్లు గంధపు చెక్కలను దాచిపెడుతున్నారని పోలీసులకు సమాచారం అందడంతో …

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌ : మాదాపూర్‌ నారాయణ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి సాయికుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని స్వస్థలం ఆదిలాబాద్‌ జిల్లా పాత బెల్లంపల్ల . …

వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా

హైదరాబాద్‌ : రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా చేపట్టింది. ఉపాధిహామీ కూలీలు, మేట్ల సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘం …

మహానాడులో తెలంగాణపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు : హరీశ్‌రావు

హైదరాబాద్‌ : తెదేపా నిర్వహించిన మహానాడులో తెలంగాణపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెరాస నేత హరీశ్‌రావు విమర్శించారు. మహానాడులో తెలంగాణపై ప్రవేశ పెట్టిన తీర్మానం ప్రజలకు అయోమయానికి …

ఎంసెట్‌ ర్యాంకుల వెల్లడి తేదీ వాయిదా?

హైదరాబాద్‌ : ఎంసెట్‌ `2013 ర్యాంకుల వెల్లడి వాయిదా పడే అవకాశం ఉంది. తొలుత నిర్ణయించిన ప్రకారం జూన్‌ 2వ తేదీన ర్యాంకులను వెల్లడిరచాల్సి ఉంది. అయితే… …

పోలీస్‌ సిబ్బందిని సస్పెన్షన్‌ చేసిన ఐజి

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: మీర్‌పేటలోని పోలీస్‌ సిబ్బంది ఆరుగురిపై సస్పెన్షన్‌ వేటు పడిరది. ఇద్దరు ఎస్‌ఐలను , నలుగురు కానిస్టేబుళ్లను ఐజి సస్పెండ్‌ చేశారు. ఓ కేసులో నిందితుడు …

సీఎంకు ఝలక్‌ ఇచ్చిన వరంగల్‌ జిల్లా నేతలు

వరంగల్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి వరంగల్‌ జిల్లా నేతలు ఝలక్‌ ఇచ్చారు. డీసీసీబీ ఛైర్మన్‌గా జంగా రాఘవరెడ్డి, వైఎస్‌ ఛైర్మన్‌గా రాపోలు పుల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. …