తెలంగాణ

ఒకరిద్దరు నేతలను లాక్కుంటే మేం భయపడతామా? : చంద్రబాబు

హైదరాబాద్‌ : యూపీఏ పాలనలో కుంభకోణాలు బయటపడుతూనే ఉన్నాయని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గండిపేటలోని మహానాడు ప్రాంగణంలో చంద్రబాబు ప్రసంగించారు. కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వం …

చేనేత కార్మికుని ఆత్మహత్య

చౌటుప్పల్‌ : నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లో అర్థిక ఇబ్బందులతో ఓ చేనేత కార్మికుడు అత్మహత్య చేసుకున్నాడు. కూడి నర్సింహ (50) అనే కార్మికుడు నిన్న రాత్రి కిరోసిన్‌ …

కళంకిత మంత్రులను బర్తరఫ్‌ చేయాలి : చంద్రబాబు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గండిపేటలో ప్రారంభమైన మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా …

తెలుగుజాతి యుగపురుషుడు ఎన్టీఆర్‌: చంద్రబాబు నాయుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలుగు జాతి యుగపురుషుడు ఎన్టీఆరేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. హిమాయత్‌నగర్‌లోని గండిపేట తెలుగు విజయంలో జరుగుతున్న మహానాడులో ఆయన మాట్లాడారు. తెలుగువారి …

అసమర్థ ప్రభుత్వం వల్ల సమస్యలు పెరిగాయి: చంద్రబాబు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం వల్ల సమస్యలు పెరిగాయని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. గండిపేటలో ప్రారంభమైన మహానాడులో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌ …

సంతాప తీర్మాణంలో తెలంగాణ పేరెత్తని ఎర్రబెల్లి దయాకర్‌రావు

హైదరాబాద్‌ జనంసాక్షి: టీడీపీ మహానాడులో టీటీడీపీ కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవేశపెట్టిన అమరుల సంతాప తీర్మాణంలో తెలంగాణ పదాన్ని రాకుండా జాగ్రత్తపడ్డారు. ప్రాంతీయ ఉద్యమాలలో బలిదానాలు చేసేకున్నవారందరికి …

సైబరాబాద్‌ సీపీగా బాధ్యతలు చేపట్టిన ఆనంద్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ట్రాఫిక్‌ బాస్‌గా నగర ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించేందుకు విశేష కృషి చేసిన ఆయనకు …

ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మరోసారి సమ్మె సైరన్‌ మోగింది. 17 వేల మంది ఆర్టీసీ కాట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ, ఇతర దీర్ఘకాలిక సమస్యల …

నా జీవితంలో మరుపురాని ఘట్టం… ‘వస్తున్నా మీకోసం’

తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్‌ : తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కొనియాడారు. గండిపేటలోని తెలుగు విజయం ప్రాంగణంలో …

ఇటీవల మరణించిన నేతలకు మహానాడు నివాళులు

హైదరాబాద్‌ : గండిపేట ప్రాంగణంలో తెదేపా మహానాడు కార్యక్రమం కొనసాగుతోంది. గత రెండేళ్లలో చనిపోయిన పార్టీ నేతలకు మహానాడు నివాళులు అర్పించింది. తెలంగాణ ఉద్యమంలో అత్మహత్య చేసుకున్న …