తెలంగాణ
బాధ్యతలు స్వీకరించిన మహిళా కమిషన్ చైర్మన్
హైదరాబాద్,(జనంసాక్షి): బుద్ధభవన్లో మహిళా కమిషన్ చైర్మన్గా త్రిపురాన వెంకటరత్నం ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. పలువురు అధికారులు, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి శుభాకాంక్షలుల తెలిపారు.
డివిజన్ల పునర్విభజనపై మంత్రి ఆగ్రహం
వరంగల్, (జనంసాక్షి): నగరంలో డివిజన్ల పునర్విభజనపై మంత్రి సారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన లేకుండా డివిజన్లు పునర్విభజన చేశారంటూ అధికారలపై మండిపడ్డారు.
బెయిల్ స్కాం కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ
హైదరాబాద్,(జనంసాక్షి): బెయిల్ స్కాం కేసుపై ఏసీబీ కోర్టు విచారణ ప్రారంభించింది. ఈ కేసులో నిందితుడు గాలి జనార్ధన్ రెడ్డిని జైలు అధికారులు కోర్టులో హాజరుపరిచారు.
ఆదిలాబాద్ నేతలతో చంద్రబాబు సమీక్ష
హైదరాబాద్,(జనంసాక్షి): ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ నేతలతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులపై నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు.
ఏసీబీ కోర్టులో గాలి జనార్దన్రెడ్డిని హాజరుపరిచిన పోలీసులు
హైదరాబాద్ : బెయిల్ కుంభకోణం కేసులో గాలి జనార్దన్రెడ్డిని ఏసీబీ కోర్టులో పోలీసులు ఈ ఉదయం హాజరుపరిచారు.
తాజావార్తలు
- 1.85 కోట్ల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరుచేయించిన మంత్రి శ్రీధర్ బాబు
- డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14 జన్మదినం సందర్భంగా ప్రత్యేక కవిత ప్రధానోపాధ్యాయులు
- ఆధునిక ప్రపంచానికి అంబేద్కర్ ఆదర్శం …. ప్రిన్సిపాల్ సంఘం అధ్యక్షులు చిన్నయ్య
- రోడ్డు భద్రత – ప్రతి ఒక్కరి బాధ్యత ‘అరైవ్-అలైవ్’ అవగాహన సదస్సు ఎస్సై అనిల్ కుమార్..
- వడదెబ్బపై అప్రమత్తం… గ్రామాల్లో ఓఆర్ఎస్ పంపిణీ
- హెల్మెట్ తప్పనిసరి… ఎస్సై రాజు
- చేతన్ నగర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న యోగాజి అనే పేద వ్యక్తికి ఆర్థిక సహయం …డాక్టర్ హకీమ్
- పేకాట స్థావరం పై సి సి ఎస్ టీం మెరుపు దాడి
- పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
- అందరి సౌకర్యార్థం నీటి వసతి
- మరిన్ని వార్తలు



