తెలంగాణ

బీజేపీలో అంతర్గత విభేదాలు లేవు: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌, (జనంసాక్షి): బీజేపీలో అంతర్గత విభేదాలు లేవని బీజేపీ సీనియర్‌ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. బీజేపీకి వస్తున్న ప్రజాదరణ చూడలేకే కాంగ్రెస్‌ పార్టీ పుకార్లు సృష్టిస్తోందని ఆయన …

పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి

జమ్మికుంట గ్రామీణం : మండలంలోని మాచినపల్లి గ్రామంలో ఈ తెల్లవారుజామున పిడుగుపడి గొర్రెల కాపరి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కొమురయ్య (35), అతని మామ లింగయ్య …

బాధ్యతలు స్వీకరించిన మహిళా కమిషన్‌ చైర్మన్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): బుద్ధభవన్‌లో మహిళా కమిషన్‌ చైర్మన్‌గా త్రిపురాన వెంకటరత్నం ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. పలువురు అధికారులు, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి శుభాకాంక్షలుల తెలిపారు.

డివిజన్ల పునర్విభజనపై మంత్రి ఆగ్రహం

వరంగల్‌, (జనంసాక్షి): నగరంలో డివిజన్ల పునర్విభజనపై మంత్రి సారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన లేకుండా డివిజన్లు పునర్విభజన చేశారంటూ అధికారలపై మండిపడ్డారు.

ఆదిలాబాద్‌ నేతలతో చంద్రబాబు సమీక్ష

హైదరాబాద్‌ : ఆదిలాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకరవర్గంలో పార్టీ పరిస్థితులపై నేతలతో చంద్రబాబు …

బెయిల్‌ స్కాం కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): బెయిల్‌ స్కాం కేసుపై ఏసీబీ కోర్టు విచారణ ప్రారంభించింది. ఈ కేసులో నిందితుడు గాలి జనార్ధన్‌ రెడ్డిని జైలు అధికారులు కోర్టులో హాజరుపరిచారు.

ఆదిలాబాద్‌ నేతలతో చంద్రబాబు సమీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ నేతలతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులపై  నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు.

ఏసీబీ కోర్టులో గాలి జనార్దన్‌రెడ్డిని హాజరుపరిచిన పోలీసులు

హైదరాబాద్‌ : బెయిల్‌ కుంభకోణం కేసులో గాలి జనార్దన్‌రెడ్డిని ఏసీబీ కోర్టులో పోలీసులు ఈ ఉదయం హాజరుపరిచారు.

వాయిదా పడిన ఐసెట్‌ కౌన్సిలింగ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి:) జూన్‌ ఎనిమిది నుంచి 20వ తేది వరకు జరగాల్సిన ఐసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడిరది. బీటెక్‌తో సహా ఇతర కోర్సుల ఆఖరు సంవత్సరం ఫలితాలు …

ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌ : స్థానిక  సంస్థల ఎన్నికలకు పార్టీ నేతలను సమాయత్తం చేసేందుకు నేటి నుంచి నాలుగు రోజులపాటు అన్ని పార్లమెంట్‌ నియోజకవర్గం నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు …

తాజావార్తలు