తెలంగాణ

సచివాలయంలో ఆరోగ్యశ్రీపై సమీక్ష నిర్వహించిన సీఎం

హైదరాబాద్‌, ఆరోగ్యశ్రీ కార్యక్రమంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇవాళ ఆయన సచివాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై ప్రైవేట్‌ ఆస్పత్రులు, నిమ్స్‌ డైరెక్టర్‌ వ్యవహారంపై చర్చించారు. ఆరోగ్యశ్రీ …

హైదరాబాద్‌లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని బీజేపీ గ్రేటర్‌ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. బర్కత్‌పురాలోని గ్రేటర్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను సీనియర్‌ …

మాజీ మావోయిస్టు నుంచి తుపాకీ స్వాధీనం

కరీంనగర్‌, జనంసాక్షి: రామగుండంలో ఓ మాజీ మావోయిస్టును పోలిసులు అరెస్టు చేశారు. రామ్‌సింగ్‌ అనే మావోయిస్టును అదుపులోకి తోసుకుని ఆయన నుంచి ఓ నాటు తుపాకీని స్వాధీనం …

సంతకాల సేకరణలో పాల్గొన్న చంద్రబాబు సతీమణి

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యలపై చేపట్టిన పంతకాల సేకరణ కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు  సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు.పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు . పెంపును నిరసిస్తూ ఎన్టీఆర్‌ ట్రస్టు …

మెదడు వ్యాధితో పదో తరగతి విద్యార్థిని మృతి

పినపాక : ఖమ్మం జిల్లా పినపాక మండలంలోని ఎల్చీరెడ్డిపల్లి గిరిజన ఆశ్రమ బాలిక ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న పాయంనాగమణి అనే  విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురై …

ఆరోగ్యశ్రీపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: ఆరోగ్యశ్రీపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు.ఈ సమీక్షలో మంత్రి కొండ్రుమురళి , ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : ననగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉనానయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29. 890. 22క్యారెట్ల 10 గ్రాయులు …

ముందస్తు ఎన్నికలు రావు : ఏచూరి

హైదరాబాద: ఎస్పీ , బీఎస్పీ సిద్ధంగా లేకపోవడం వల్ల కేంద్రంలో ముందస్తు ఎన్నికలు రావని సీపీఎం జాతీయ నేత సీతారం ఏచూరి అన్నారు. వచ్చే ఎన్నికలకు మూడో …

సీబీఐ ఎదుట హాజరైన రాజగోపాల్‌

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ రాజగోపాల్‌ సీబీఐ ఎదుట హాజరయ్యారు. సిమెంట్‌ కంపెనీలకు సున్నపురాయి గనుల కేటాయింపులపై సీబీఐ అధికారులు రాజగోపాల్‌ను …

ఘనంగా భాజపా ఆవిర్భావ దినోత్సవం

హైదరాబాద్‌ : భాజపా వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆ పార్టీ ఘనంగా నిర్వహించింది. బర్కత్‌పురలోని గ్రేటర్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను సీనియర్‌నేత బండారు దత్తాత్రేయ ఎగురవేశారు. రానున్నదంతా …