తెలంగాణ

నేడు ఎంసెట్‌ ఫలితాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి:) ఎంసెట్‌ `2013 ఫలితాలు ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు విడుదల కానున్నాయి. హైదరాబాద్‌లోని జేఎన్‌ఏఎఫ్‌యూలో ఉప ముఖ్యమంత్రి ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి దామోదర …

పెద్దకొండూరును సందర్శించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు

చౌటుప్పల్‌ : నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని పెద్దకొండూరు గ్రామాన్ని ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సందర్శించింది. గ్రామంలో రాజీవ్‌ విద్యామిషన్‌ ద్వారా ఏర్పాటు చేసిన వలస …

23 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టుకున్న పోలీసులు

కారేపల్లి : ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం కొత్తతండాలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 23 క్వింటాళ్ల నల్లబెల్లం, క్వింటాల్‌ పటికను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మందుపాతర్లు స్వాధీనం

నెన్నెల : ఆదిలాబాద్‌ జిల్లా నెన్నెల మండలం అవడం ప్రాంతంలోని మామిడి తోటల్లో ప్రత్యేక పోలీసు దళాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మందుపాతర్లు లభించినట్లు సమాచారం. ఈ విషయాన్ని …

ఆర్టీఏ తనిఖీ కేంద్రంపై ఏసీబీ దాడి

బిక్కనూర్‌ : నిజామాబాద్‌ జిల్లా బిక్కనూర్‌ మండలంలోని జంగంపల్లి శివారులోని ఆర్టీఏ తనిఖీ కార్యాలయంపై ఈ తెల్లవారుజామున ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్సీ సంజీవరావు …

సచివాలయంలో కేబినేట్‌ సబ్‌కమిటీ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సచివాలయంలో మంత్రి వర్గ ఉపసంఘం భేటీ అయింది. సమావేశంలో ప్రభుత్వ పథకాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశానికి మంత్రులతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఇది సీమాంధ్ర మహిళా కమిషన్‌: తుల ఉమ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర మహిళా కమిషనను పునరుద్దరించి తెలంగాణకు సీమాంధ్ర ప్రభుత్వం మరోసారి అన్యాయం చేసిందని టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు తులా ఉమ అన్నారు. ఇవాళ ఆమె …

ఇంకుడు గుంతల అవగాహణ సదస్సు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలో నీటి కొరతను ఎదుర్కొనేందుకు నగర మేయర్‌ జాగ్రత్త చర్యలు ప్రకటించారు. ఇవాళ ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన  ఇంకుడు గుంతల అవగాహనా సదస్సు మేయర్‌ …

హస్తిన బాట పట్టనున్న డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర రాజకీయాలతో హస్తిన వేడెక్కింది. రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిమాణాలపై అధిష్టాన పెద్దలతో ఇప్పటికే ఢల్లీిలో మకాం వేసిన బొత్స మంతనాలు జరుపుతున్నారు. ఇవాళ …

పుంగనూరు నియోజకవర్గ నేతలతో చంద్రబాబు

సమావేశం హైదరాబాద్‌ : చిత్తూరు జల్లా పుంగనూరు నియోజకవర్గ నేతలతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో సమావేశమయ్యారు. పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపై నేతలతో చంద్రబాబు …

తాజావార్తలు