తెలంగాణ

ఎంసెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్‌లో వచ్చిన మార్కులతో సహా ర్యాంకులను ప్రకటించారు.

అన్నదమ్ముల ప్రాణాలు బలికొన్న భూవివాదం

నల్లగొండ,(జనంసాక్షి): భూవివాదం ఇద్దరి ప్రాణాలను బలికింది. భూవివాదంలో ఇద్దరు అన్నదమ్ములను ప్రత్యర్థులు హత్య చేశారు. ఈ ఘటన మోత్కూర్‌ మండలం బుజిలాపురంలో చోటు చేసుకుంది. మృతులు ఇద్దరు …

ఈ రోజు బంగారం ధరలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలో బులియన్‌ మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27.500గా ఉంది. 22 క్యారెట్ల 10 …

శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్‌ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు జరగనుంది. ఈ నెల 10 నుంచి అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని సమావేశాల్లో ఎలా …

40 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ నక్సల్‌ సమస్యను ఎదుర్కొంటోంది

సీఎం కిరణ్‌ న్యూఢల్లీి : 40 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ నక్సల్‌ సమస్యను ఎదుర్కొంటోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అంతర్గత భద్రతపై ఢల్లీిలో జరుగుతున్న ముఖ్యమంత్రుల సదస్సులో …

మోపిదేవికి బెయిల్‌ ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్‌

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో మాజీ మంత్రి మోపిదేవికి బెయిల్‌ ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. వాన్‌పిక్‌ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని… ఈ దశలో …

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో బులయన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,50,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం …

పేదలకు ఇళ్లస్థలాల కోసం సీపీఎం ధర్నా… రాఘవులు అరెస్టు

హైదరాబాద్‌ : అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అంబర్‌పేట రెవెన్యూ కార్యాలయం వద్ద సీపీఎం ఆందోళనకు దిగింది. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర …

‘చలో అసెంబ్లీ’పై ప్రభుత్వం అణచివేత ధోరణి

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ కార్యక్రమంపై ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తోందని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ఐకాస నేతలు పిట్టల రవీందర్‌, టీఎన్టీవో అధ్యక్షుడు …

మెప్మా ఆధ్వర్యంలో జాబ్‌మేళా

ఖమ్మం (కార్పొరేషన్‌) : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో జాబ్‌మేళాను ఈరోజు నిర్వహించారు. ఎస్‌ఎస్‌డీసీ` మెప్మా సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాబ్‌మేళాను నగరపాలక కమిషనర్‌ …

తాజావార్తలు