తెలంగాణ
కూతుర్ని హత్యచేసి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి
హైదరాబాద్,జనంసాక్షి: హైదరాబాద్ షేక్పేటలోని వినాయక్నగర్లో ఓ తల్లి తన ఏడేళ్ల కుతుర్ని హత్యచేసి తానూ ఆత్యహత్యకు పాల్పడింది. ఆర్థిక ఇబ్బందులతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.
శ్రీనివాసరెడ్డికి మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కౌంటరు దాఖలు
హైదరాబాద్, జనంసాక్షి : ఓఎంసీ నిందితుడు శ్రీనివాసరెడ్డికి మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కౌంటరు దాఖలు చేసింది.
తాజావార్తలు
- రగులుతున్న పశ్చిమాసియా
- టెన్త్ విద్యార్థులకు ఫ్యాడ్, పెన్నులు అందించిన ఎం ఎల్ ఏ రాగమయి
- బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన పొన్నం అశోక్ గౌడ్ ను కలిసిన సిరాజ్ హుస్సేన్
- అధికారుల కార్యాలయం ముందు చెట్ల పర్యవేక్షణ ఎక్కడ
- పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
- నిరుపేదలకు సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యం: ఎమ్మెల్యే జీఎస్సార్
- ఒలంపియాడ్ పోటీ పరీక్షలో ప్రతిభను కనబరిచిన మై డ్రీమ్ స్కూల్ విద్యార్థులు
- రాహుల్ని మాట్లాడనివ్వడం లేదు
- యుద్ధం ఉగ్రరూపం
- పశువుల ఆరోగ్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి: ఎమ్మెల్యే
- మరిన్ని వార్తలు




