ముఖ్యాంశాలు

రాష్ట్ర స్థాయి ఖో ఖో విజేతలు గా రంగారెడ్డి,నల్లగొండ జిల్లాలు

   విజేతలకు ట్రోఫీ అందించిన జంపన ప్రతాప్, అరిగే మధుసూదన్ కంటోన్మెంట్  డిసెంబర్     జనం సాక్షి  న్యూ బోయిన్ పల్లి ప్లే గ్రౌండ్ లో గతం …

కొండమల్లేపల్లి పట్టణం వినాయక్ నగర్ లో శ్రీ లక్ష్మీ సరస్వతి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవము

            కొండమల్లేపల్లి డిసెంబర్ 12 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల వినాయక నగర్ …

నూతన కార్యవర్గ సభ్యులకు శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన : ఎల్బీనగర్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్  ముద్దగౌని రామ్మోహన్ గౌడ్

 ఎల్బీనగర్ (జనం సాక్షి ).యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు నూతనంగా ఎన్నికైన సందర్భంగా సోమవారం నాడు  …

‘సెస్”ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురీత తప్పదా.!

            అధికార పార్టీ నాయకుల్లో అంతర్గత విభేదాలు కొంప ముంచనున్నాయా. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ. సెస్ పీఠం దక్కించుకునేందుకు …

జీవీకే ను పెళ్లికి ఆహ్వానించిన సర్పంచ్ల ఫోరం

            సైదాపూర్ జనం సాక్షి డిసెంబర్12కరీంనగర్ సుడా చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీకే రామకృష్ణారావును మండల సర్పంచ్ల …

గ్రామపంచాయతీ ట్రాక్టర్ సొంత పనులకు ఉపయోగించుకుంటున్న సర్పంచ్ శ్రీనివాస్..??

                      ఏ ఒక్క రోజు ఊర్లో ఉండని సర్పంచ్ శ్రీనివాస్..? ప్రశ్నించిన వారిపై …

బి ఎస్ ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ గా పెద్దాపురం దేవేందర్

                  (జనంసాక్షి: జోగిపేట్ ఆందోల్) మునిపల్లి మండల బహుజన సంఘర్షణ సమితి రాష్ట్ర సోషల్ మీడియా …

రైతు బంధు సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్న మాజీ ఏఎంసీ చైర్మన్ మిర్యాలగూడ, జనం సాక్షి. రైతు సమన్వయ …

చిన్న వర్షంతో ఐదు విద్యుత్ స్తంభాల నుండి తెగిపడ్డ కరెంటు వైర్

జైనథ్ జనం సాక్షి డిసెంబర్ 12 జైనథ్ మండలంలో లక్ష్మీపూర్ గ్రామంలో ఆదివారం నాడు రాత్రి పది గంటల సమయంలో చిన్నపాటి వర్షం కురిసింది దానితో ఐదు …

పేరుకుపోతున్న సమస్యల పరిష్కారం విఫలం: 15 వరకు పోరాటం సిపిఐ జిల్లా కార్యదర్శి కే విజయరాములు…

ప్రజా సమస్యలు పేరుకు పోతున్నాయని పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని పరిష్కారం సిపిఐ జిల్లా కార్యదర్శి కే విజయ రాములు విమర్శించారు. పరిష్కారం కోసం డిసెంబర్ 15 వరకు …