ముఖ్యాంశాలు

అమీన్పూర్ లో కె*ఎస్జి* ట్రస్టు ద్వారా మహిళలకు చేయూత!

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని పటేల్ గూడా గ్రామంలో హరివిల్లు టౌన్షిప్ లో కె.ఎస్జీ ట్రస్ట్ ఆధ్వర్యంలో 45 రోజులు పాటు నిర్వహించిన ఉచిత కుట్టు మిషన్ …

ఎల్బీనగర్ లో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో క్రీ:శే కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలు

మలిదశ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తెలంగాణ సాధనలో ముఖ్య భూమిక పోషించిన అమరుడు విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ క్రీ:శే కాసోజు …

శ్రీకాంతాచారి ఆశయ సాధనకై పోరాడాలి

 తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి ఆశయసాధనకై పోరాడాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర కమిటీ సభ్యులు గట్ల రమాశంకర్ పిలుపునిచ్చారు.శనివారం శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆ పార్టీ …

పచ్చల సోమేశ్వర ఆలయాంలో మహా అభిషేక పూజలో ఫాల్గున్నా పిల్లి రామరాజు యాదవ్

పానగల్ పచ్చల సోమేశ్వర ఆలయంలో నిర్వహించిన జ్యోతిర్లింగాల మహా అభిషేక పూజలో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన తెరాస పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షులు, అర్ …

శ్రీకాంతాచారి పేరుమీద స్మారక నిర్మాణాన్ని చేపట్టాలి:

విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుంకోజు కృష్ణమాచారి  ఎల్బీనగర్ (జనం సాక్షి ) తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి ప్రాణాలర్పించిన కాసోజు శ్రీకాంతాచారి 13వ …

ఆర్ డి ఓ,ఎం ఆర్ ఓ కి రియల్టర్ల వినతిపత్రం…

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఆర్డిఓ,ఎమ్మార్వోల కి శనివారం ముధోల్,బైంసా రియల్టర్స్ఆధ్వర్యంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యేలా,అందుకు తగ్గ అనుమతులను ప్రభుత్వం అనుమతించాలని వినతిపత్రం అందించడం జరిగింది. ఈ …

చేపలతో విలువదారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ పొందుతున్న యువత

 ఇతర జంతువుల మాంసాహారంతో  పోల్చి చూస్తే చేపలు ఎక్కువ మాంస కృత్తులు మంచి పౌష్టికాహారం కలిగి ఉంటుందని చేపల వినియోగం పెరగాలంటే వీటిని విలువగల ఉత్పత్తులుగా  మార్పు …

ఐడియా బొల్లారం మున్సిపాలిటీలో స్వచ్ఛభారత్ కార్యక్రమం

సంగారెడ్డి జిల్లా ఐడియా బొల్లారం 12,18,19 వార్డులలో చేస్తున్న సిబ్బంది పరిశుద్ధ పనులను మున్సిపల్  కమిషనర్ రాజేందర్ కుమార్ తో కలిసి పరిశుద్ధ పనులను శనివారం పరిశీలించిన …

కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి

మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి విద్యార్థి అమరుడు తన అమరత్వంతో పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానం చేసుకుని యావత్ తెలంగాణ విద్యార్థులందరినీ రాష్ట్ర సాధన పోరాటంకై పునాది  …

32 వ వార్డులో క్రీడా ప్రాంగణ (పార్కు )నిధులు మంజూరు చేయించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి….

 వనపర్తి జిల్లా కేంద్రంలో 32 వ వార్డు లో కేడి.ఆర్ నగర్ నందుగల పార్కుకు పంచాయతీరాజ్ నిధులను, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహకారంతో,పట్టణ …