ముఖ్యాంశాలు

నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలి:బీజేవైఎం మండల అధ్యక్షులు ముత్యాల చంటి.

దౌల్తాబాద్ నవంబర్ 29, జనం సాక్షి. బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు బీజేవైఎం మండల అధ్యక్షులు ముత్యాల చంటి ఆధ్వర్యంలో దౌల్తాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో వినతి పత్రం …

అంజయ్య మరణం బిజెపి పార్టీకి తీరని లోటు

సింగిల్ విండో డైరెక్టర్ కన్యకంటి వెంకటేశ్వర చారి రామన్నపేట నవంబర్ 29 (జనంసాక్షి) పట్టణ కేంద్రానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు ఊట్కూరి అంజయ్య మరణం పార్టీకి …

వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

అనందగిరి గుట్టపై వెలిసిన లక్ష్మి సమేత వెంకన్న ఆలయ వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని ప్రత్యేక పూజలు చేసిన స్టేట్ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్వకుడు డాక్టర్ కూచుకుళ్ళ …

వలస కూలీలు మృతి చెందిన పట్టించుకునే నాథుడే లేడు

 సీపీఐ మండల కార్యదర్శి కృష్ణాజీ బిజినేపల్లి, జనం సాక్షి .నవంబరు 29, పాలమూర్ రంగారెడ్డి రిజర్వాయర్ పనులు చేసేందుకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చి ప్రాజెక్టులలో పనులు …

ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం -ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి

నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి అన్నారు మంగళవారం మండల పరిధిలోని వసంతపర్ గ్రామంలో గుడ్ మార్నింగ్ వాక్ …

రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని భారతీయ జనతా యువమోర్చ అధ్యక్షుడు బోడ అంజి యాదవ్

రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని కోరుతూ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు భారతీయ జనతా యువమోర్చా కొండమల్లేపల్లి శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షులు బోడ అంజి …

ఎమ్మెల్యే చొరవతో అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం దిశగా చర్యలు :చైతన్యపురి డివిజన్ తెరాస నాయకులు చంద్రశేఖర్ రెడ్డి

)గత కొన్ని రోజులగా వికాస్ నగర్ యూనియన్ బ్యాంకు లైన్ లో ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్ లో డ్రైనేజీ లైన్ డామేజ్ అయి డ్రైనేజీ వాటర్ …

డిసెంబర్ 4న కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయండి

మండల పార్టీ అధ్యక్షుడు గాజుల కోదండం* *గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (29):* పాలమూరు జిల్లా కేంద్రంలో డిసెంబర్ 4న జరిగే  కేసిఆర్ బహిరంగ సభను …

దివ్యాంగులకు బస్ పాస్ జారీ సమేళనంలో పాల్గొన్న ఎంపీపీ రాథోడ్ సజన్.

ఆర్టీసీ రీజనల్ పరిధిలో దివ్యంగుల బస్ పాస్ జారి కోసం మంగళవారం రోజున మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వద్ద నిర్వహించిన మేళాలో ముఖ్య అతిథిగా మండల …

18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావాలి.

 డిసెంబర్ 8 వరకు కొత్త ఓటర్ల నమోదు, మార్పులు సవరణలకు అవకాశం — డిసెంబర్ 3, 4 తేదీలలో ప్రత్యేక నమోదు కార్యక్రమాలు — నూతన ఓటరు …